Category: News
-

పాలనపై పట్టు కోల్పోయిన సీఎం : కేటీఆర్
సిగ్గు ఉంటే పాలనపై పట్టు నిరూపించుకోవాలి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తను పాలనా పరంగా పట్టు కోల్పోయారని అన్నారు. మంత్రులు సైతం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని , బాజాప్తాగా కమీషన్లకు అలవాటు పడ్డారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని దావూద్ ఇబ్రహీంతో పోల్చారు కేటీఆర్. ముఖ్యమంత్రిని తరిమేస్తేనే తెలంగాణకు పట్టిన శని పోతుందన్నారు. కాంగ్రెస్ అవినీతికి ప్రభుత్వ అధికారులు కూడా…
-

తాడేపల్లి ప్యాలెస్ లో నకిలీ మద్యం తయారీ
సంచలన ఆరోపణలు చేసిన మంత్రి సవిత అమరావతి : మంత్రి ఎస్. సవిత సంచలన ఆరోపణలు చేశారు జగన్ రెడ్డిపై. కూటమి ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా తాడేపల్లి ప్యాలెస్ లో కల్తీ మద్యం తయారీ ప్రణాళికలు రచిస్తున్నారని విమర్శించారు. నకిలీ మద్యం తయారీకి జోగి రమేష్, ఏ-1 జనార్దన రావు జగన్ ఇంటిలోనే ప్రణాళికలు రచించారన్నారు. రాష్ట్రంలో అలజడి, అశాంతిని సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని వైసీపీ నాయకులపై సవిత విమర్శలు గుప్పించారు. అయిదేళ్ల జగన్ పాలనలో…
-

ఏపీ మీడియా అకాడమీని బలోపేతం చేయాలి
సమాచార సంచాలకులను కోరిన ఏపీయూడబ్ల్యూజే విజయవాడ : ఇబ్బందుల్లో ఉన్న పాత్రికేయులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని, మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను పటిష్టం చేయాలని ఏపీ సమాచార శాఖ సంచాలకులు విశ్వనాథన్ ను కోరారు ఏపీయూడబ్ల్యూజే నేతలు కోరారు. అవసరమైన బడ్జెట్ లు కేటాయించాలని విన్నవించారు. అకాడమీ నియమావళి ప్రకారం వివిధ కార్యకలాపాలు చేపట్టడానికి వీలుగా గవర్నింగ్ కౌన్సిల్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో నియమించాలని విన్నవించారు. వృత్తిలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు, ఫోటో జర్నలిస్టులను, ఎలక్ట్రానిక్…
-

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వైస్సార్సీపీ ఆందోళన
అక్టోబర్ 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు తాడేపల్లి గూడెం : ఏపీ కూటమి సర్కార్ వచ్చాక పేదలు, సామాన్యులకు శాపంగా మారిందన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. వైద్యాన్ని అందకుండా చేయడంలో భాగంగానే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు తెర లేపారంటూ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తన సారథ్యంలో పోస్టర్స్ ను విడుదల చేశారు. అక్టోబర్ 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలను…
-

టీపీసీసీ సోషల్ మీడియాకు వంశీకృష్ణ రాజీనామా
సంస్థ చైర్మన్ పై సంచలన ఆరోపణలు చేసిన కార్యదర్శి హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియాకు కోలుకోలేని షాక్ తగిలింది. మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పెండ్యాల వంశీకృష్ణ తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. సంచలన ఆరోపణలు చేశారు. ఇది నా ఒక్కడి సమస్య కాదని, కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త సమస్య అని పేర్కొన్నారు. పార్టీలోని ఇతర విభాగాల చైర్మన్ల మార్పులాగే, సోషల్ మీడియా చైర్మన్…
-

నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ గా పదోన్నతి
ప్రకటించిన మోదీ బీజే ప్రభుత్వం న్యూఢిల్లీ : ఒలింపియన్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. తను భారత దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చినందుకు గాను మోదీ ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తనకు దేశం గర్వించే అత్యున్నత పదవిని కట్టబెట్టింది. ఇందులో భాగంగా భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ)గా ప్రకటించింది . టోక్యో వేదికగా 2020 ఒలింపిక్స్లో చారిత్రాత్మక బంగారు పతకం సాధించాడు. 27 ఏళ్ల అథ్లెట్కు 2022లో…
-

జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీతక్క బిజీ
కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైంది. నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీలకు చెందిన నేతలు, స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే ముందంజలో కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత. ఆమెకు అండగా రంగంలోకి దిగారు మాజీ మంత్రులు, బావ బామ్మర్థులు కేటీఆర్, హరీశ్ రావు. మరో వైపు లేట్ గా…
-

ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయి అమరావతి : ఏపీని వర్షాలు ముంచెత్తనున్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ. బుధవారం కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తాయని, ప్రభుత్వం అప్రమత్తం చేయాలని హెచ్చరించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. ప్రధానంగా పలు ప్రాంతాలన్నింటికీ వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ…
-

సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా సహకరించాలి
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అస్ట్రేలియా : సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా సర్కార్ సహకరించాలని కోరారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సీఫుడ్ వాణిజ్యంలో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం గురించి గత రెండు రోజులుగా తాను చర్చలు జరుపుతూ వచ్చార . ఈరోజు స్థిరమైన ఆక్వా కల్చర్ ట్రేడ్ నెట్వర్కింగ్లో భాగస్వామ్యాలను చర్చించడానికి సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) CEO వెరోనికా పాపాకోస్టా మరియు ఎంగేజ్మెంట్ మేనేజర్…
-

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎంఐఎం సపోర్ట్
గెలిపించాలని కోరిన పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. ఆయన బీఆర్ఎస్ ను విమర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ది గురించి పట్టించు కోలేదని ఆరోపించారు. దయచేసి ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంఐఎం పార్టీ బేషరతుగా నవీన్ కు అండగా ఉంటాని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











