Category: News

  • 31న హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్

    31న హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్

    ప్ర‌క‌టించిన టై ప్రెసిడెంట్ రాజేష్ ప‌గ‌డాల‌ హైద‌రాబాద్ : భారీ అంచ‌నాల మ‌ధ్య అక్టోబ‌ర్ 31వ తేదీతో పాటు న‌వంబ‌ర్ 1న రెండు రోజుల పాటుహైదరాబాద్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్-2025 జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని టై అధ్య‌క్షుడు రాజేష్ ప‌గ‌డాల బుధ‌వారం వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ స‌ద‌స్సులో 1,500 మందికి పైగా హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. ఇందులో 100 వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ప్ర‌సంగిస్తార‌ని, 25 మంది కీ నోట్ , ప్యానెల్…

    Continue Reading

  • కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి

    కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ లు చెప్పేదొక‌టి చేసేది మ‌రొక‌టి అని మండిప‌డ్డారు. ప్రజలు విజ్ఞులు అని ఏది మంచో ఏది చెడో బాగా తెలుస‌న్నారు. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించాలని అన్నారు.తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని ఆరోపించారు. బుధ‌వారం జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీజేపీ…

    Continue Reading

  • బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉండాల్సిందే : కేటీఆర్

    బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉండాల్సిందే : కేటీఆర్

    18న బీసీ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ధ‌తు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 18న నిర్వ‌హించే బీసీ సంఘాల బంద్ కు త‌మ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని అన్నారు. బుధ‌వారం త‌న‌ను క‌లిశారు బీసీ జేఏసీ చైర్మ‌న్ ఆర్. కృష్ణయ్య‌, వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఈ సంద‌ర్బంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు…

    Continue Reading

  • ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదుల వెల్లువ‌పై ఫోక‌స్

    ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదుల వెల్లువ‌పై ఫోక‌స్

    స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా నిర్వ‌హిస్తూ వ‌స్తున్న ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున బాధితులు క్యూ క‌డుతున్నారు. ఆక్ర‌మ‌ణ‌ల గురించి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా నిర్వ‌హించిన ప్ర‌జా వాణిలో 48 ఫిర్యాదులు అందాయి. ప్లాట్ ప‌క్క‌న పార్కు ఉంటే మాయం చేస్తున్నారు. డెడ్ ఎండ్ రోడ్డు ఉంటే క‌బ్జా చేస్తున్నారు. లే ఔట్ స్వ‌రూపాల‌ను మార్చేస్తున్నారు. చెరువుల‌ను క‌లుపుతూ సాగే వ‌ర‌ద కాలువ‌ల‌ను కూడా…

    Continue Reading

  • ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌ను స‌క్సెస్ చేయాలి

    ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌ను స‌క్సెస్ చేయాలి

    టెలి కాన్ఫ‌రెన్స్ లో సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 16న గురువారం ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న శ్రీ‌శైలం దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తారు. పూజ‌లు చేస్తారు. అక్క‌డి నుంచి నేరుగా క‌ర్నూల్ కు వెళ‌తారు. నిర్వ‌హించే సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ఎక్క‌డా చిన్న పొర‌పాటు…

    Continue Reading

  • 22 నెల‌ల్లో స‌ర్కార్ అప్పు రూ. 2,40,000 కోట్లు

    22 నెల‌ల్లో స‌ర్కార్ అప్పు రూ. 2,40,000 కోట్లు

    రోజు రోజుకు అప్పుల కుప్ప‌గా మారిన తెలంగాణ హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ పై. రోజు రోజుకు అప్పుల కుప్ప‌గా మారుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈనెల‌తో క‌లుపుకుంటే రాష్ట్ర అప్పు ఏకంగా రూ. 2,40,000 కోట్ల‌కు చేరుకుంద‌న్నారు. ఇది కాద‌న్న‌ట్లు తాజాగా మ‌రో రూ. 1000 కోట్లు అప్పుగా తీసుకు వ‌చ్చింద‌ని చెప్పారు. బుధ‌వారం హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. 26 ఏళ్ల కాల…

    Continue Reading

  • అబ్దుల్ క‌లాం జీవితం స్పూర్తి దాయ‌కం

    అబ్దుల్ క‌లాం జీవితం స్పూర్తి దాయ‌కం

    అక్టోబ‌ర్ 15న మాజీ రాష్ట్ర‌ప‌తి జ‌యంతి హైద‌రాబాద్ : భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గిన మహోన్న‌త మాన‌వుడు డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం. అక్టోబ‌ర్ 15న ఆయ‌న జ‌యంతి. ఇదే రోజు 1931లో పుట్టారు. జూలై 27, 2015లో కాలం చేశారు. ఆయ‌న ఈ లోకాన్ని వీడి 10 ఏళ్ల‌వుతోంది. అయినా క‌లాం జ్ఞాప‌కాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అత్యంత నిరుపేద‌మైన కుటుంబంలో పుట్టిన త‌ను ఇంటింటికీ తిరుగుతూ దిన‌ప‌త్రిక‌లు అమ్మాడు. క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్నాడు. దేశం గ‌ర్వించేలా శాస్త్ర‌వేత్త‌గా…

    Continue Reading

  • న‌కిలీ ఓట్ల నిర్వాకం బీఆర్ఎస్ ఆగ్ర‌హం

    న‌కిలీ ఓట్ల నిర్వాకం బీఆర్ఎస్ ఆగ్ర‌హం

    విచార‌ణ జ‌రిపించాల‌ని మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న న‌కిలీ ఓట్ల వ్య‌వ‌హారంపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. మైనర్ బాల బాలికలకు కూడా ఓటర్ ఐడీలను కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ పంచారని ఆరోపించారు. అసలు ఓటర్ జాబితా పంపిణీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర…

    Continue Reading

  • మాగంటి సునీతకు బి ఫామ్ ఇచ్చిన కేసీఆర్

    మాగంటి సునీతకు బి ఫామ్ ఇచ్చిన కేసీఆర్

    రూ. 40 ల‌క్ష‌ల చెక్కు కూడా ఇచ్చిన బాస్ హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్న మాగంటి సునీతా గోపీనాథ్ కు బి – ఫామ్ అంద‌జేశారు. దీంతో పాటు ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం బీఆర్ఎస్ త‌ర‌పున రూ. 40 ల‌క్ష‌ల చెక్కును కూడా స్వ‌యంగా ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా ఆమెను దీవించారు. త‌నకు బి ఫామ్ ఇస్తున్న…

    Continue Reading

  • గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌ను మ‌ళ్లీ నిర్వ‌హించాలి : క‌విత

    గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌ను మ‌ళ్లీ నిర్వ‌హించాలి : క‌విత

    కాంగ్రెస్ స‌ర్కార్ పై ఎమ్మెల్సీ సీరియ‌స్ కామెంట్స్ హైద‌రాబాద్ : గ్రూప్ -1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని, తిరిగి నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి సెంట్ర‌ల్ లైబ్ర‌రీ వ‌ద్ద గ్రూప్ -1 ప‌రీక్ష బాధితుల‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. ఆమెను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. వారికి మ‌ద్ద‌తుగా రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల‌తో వాగ్వావాదానికి దిగారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports