Category: News
-

సీఐఐ సదస్సును విజయవంతం చేయాలి : సీఎం
నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖ నగరంలో అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ నగరం వేదికగా వచ్చే నెల నవంబర్ లో 14, 15 తేదీలలో 4వ సారి సీఐఐ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈసందర్బంగా విశాఖ సదస్సును సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఏపీని ఐటీ , ఏఐ, ఎంఐ హబ్ గా మార్చుతున్నామని చెప్పారు.…
-

రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసిన సర్కార్
సంచలన ఆరోపణలు చేసిన తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదర్శంగా మారిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని పనిగట్టుకుని అవినీతిమయంగా మార్చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆరు నూరైనా సరే మన స్థానాన్ని మనం నిలబెట్టు కోవాలని పిలుపునిచ్చారు. బిల్డింగ్ పర్మిషన్కు స్క్వేర్ ఫీట్కు రూ. 75, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 12 శాతం కమీషన్…
-

రైతుల సమస్యలకు సీఆర్డీఏ పరిష్కారం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు సీఎం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని స్పష్టం చేశారు. ఇవాళ వ్యవసాయ రంగానికి ఏ రాష్ట్రంలో లేనంతగా తాము మద్దతు…
-

ఏపీఎస్పీడీసీఎల్ ఎండీగా శివ శంకర్ లోతేటి
తిరుపతిలో బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారి తిరుపతి : తిరుపతి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సోమవారం శివశంకర్ లోతేటి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిని ప్రధాన కార్యాలయానికి ఆయన తన కుటుంబంతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఉద్యోగులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. శివ శంకర్ లోతేటి కార్యాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎండీగా, చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్…
-

కరూర్ ఘటనపై సిట్ కాదు సీబీఐతో విచారణ
మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఢిల్లీ : తమిళనాడులో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ ఘటనకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. టీవీకే పార్టీ విజయ్ ను ఏకి పారేసింది. ఎందుకు తనపై కేసు నమోదు చేయలేదంటూ ప్రశ్నించింది. ఇదే సమయంలో కరూర్ ఘటనపై సిట్ ను ఏర్పాటు చేయాలని తమిళనాడు డీఎంకే ప్రభుత్వాన్ని, సీఎంను ఆదేశించింది.…
-

ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించాలి
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన బూత్ ఇంఛార్జ్ ల పరిశీలనలో యూసుఫ్ గూడలోని ఓ అపార్టమెంట్ లో ఏకంగా 40కి పైగా ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. అంతే కాకుండాకృష్ణానగర్ ఎ , బి…
-

ఎవరీ పరశురామ్ పాక ఏమిటా కథ..?
ఇంజనీరింగ్ ఆవిష్కరణలలో టాప్ హైదరాబాద్ : అద్భుతాలు ఆకాశం నుంచి ఊడి పడవు. అవి నేల మీదనే రూపు దిద్దుకుంటాయి. భిన్నమైన ఆలోచనలే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అలాంటి కలను కనడమే కాదు ఆచరణలో అద్భుతంగా చేసి చూపించాడు తెలంగాణ మట్టి బిడ్డ. తను ఎవరో కాదు పరశురామ్ పాక. తన స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు, ప్రశంసలు కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆయన…
-

తీర ప్రాంత కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోకస్
పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశం అమరావతి : ఉప్పాడ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న కాలుష్యంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. సచివాలయంలో ఆయన సమీక్ష చేపట్టారు. రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి. అయితే పెరుగుతున్న పరిశ్రమలతోపాటు ప్రజల్లో ఆందోళనలు, సందేహాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా తీర ప్రాంతాల…
-

రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఉద్యమం
అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు హైదరాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించింది బీసీ జేఏసీ. హైదరాబాద్ లో 136 సంఘాలకు చెందిన నేతలు సమావేశం అయ్యారు. రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు చట్టంగా రూపొందించేంత దాకా తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు బీసీ జేఏసీ నేతలు. 60 శాతం ఉన్న బీసీల ఓట్లు కావాలంటే 18న తాము తలపెట్టిన బంద్ కు అన్ని…
-

పాకిస్తాన్ ప్రజలతో ఎలాంటి సమస్యలు లేవు
స్పష్టం చేసిన ఆఫ్గనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి చెందిన రాయబారికి పాకిస్తాన్ ప్రభుత్వం సమన్లు జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై సీరియస్ గా స్పందించారు. పాకిస్తాన్ ప్రజలు, మెజారిటీ, శాంతిని ఇష్టపడే వారని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











