Category: News
-

మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు రండి
సీఎంను కలిసిన అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం హైదరాబాద్ : మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు హాజరు కావాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆహ్వానించారు. సెప్టెంబర్ 22న సాయంత్రం శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ 3 లో 5149వ మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు జరుగుతాయని సీఎం కు వివరించారు. అగర్వాల్ సమాజ్ తెలంగాణ చేపట్టిన వివిధ కార్యక్రమాలను కూడా తెలిపారు. సమయం కుదిరితే ఈ కార్యక్రమంలో…
-

పీఎం..సీఎం తర్వాత కలెక్టర్లే కీలకం : సీఎం
దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి అమరావతి : దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తులు జిల్లాల కలెక్టర్లు అని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. మానవీయ కోణంలో పని చేస్తే మంచి పేరు వస్తుందన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ కూర్పు చేశాం అన్నారు చంద్రబాబు నాయుడు. అదే…
-

15,941 టీచర్ పోస్టుల ఫైనల్ లిస్టు రిలీజ్
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 కి సంబంధించి 15 వేల 941 టీచర్ పోస్టుల ఫైనల్ లిస్టును విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర చరిత్రలోనే ఇతి అతిపెద్ద నియామక ప్రక్రియను సక్సెస్ ఫుల్ గా నిర్వహించామన్నారు. ఇందులో 49.9 శాతం మహిళలు, 50.1 శాతం పురుష అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. SC సబ్ క్లాసిఫికేషన్, స్పోర్ట్స్ పర్సన్స్కు 3 శాతం, వర్టికల్ మొట్ట…
-

వ్యక్తిగత ప్రయోజనాల వల్లే సమస్యలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ ఇండోర్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ యావత్ ప్రపంచం తీవ్రమైన ఆధిపత్య ధోరణులతో సతమతం అవుతోందని అన్నారు. ఇండోర్ వేదికగా జరిగిన పుస్తకావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతీయ సంస్కృతి అత్యంత బలమైనదని, అందుకే ఇక్కడ ఎలాంటి విభేదాలు, సంఘర్షణలు చోటు చేసుకోవడం లేదన్నారు. మన దేశం కావాలని ఏనాడూ ఇతర దేశాలతో కయ్యానికి కాలు దువ్వడం లేదన్నారు. ఇది…
-

మోక్షగుండం భారత దేశానికి ఆదర్శప్రాయం
విశ్వేశ్వరయ్య జయంతి..నేడే ఇంజనీర్స్ డే హైదరాబాద్ : ప్రతి ఏటా సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక బలమైన కథ ఉంది. అంతకు మించిన చరిత్ర ఉంది. పలు ప్రాజెక్టులకు ప్రాణం పోసిన భారతీయ ఇంజనీర్. తను మోడల్ ఇంజనీర్ గా పేరు పొందాడు. కృష్ణ రాజ సాగర సరస్సు ఆనకట్ట నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆయన పుట్టిన రోజునే ఇంజనీర్స్ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ముద్దెనహళ్లి…
-

మహిళా సాధికారత దేశ పురోగతికి కీలకం
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు తిరుపతి : దేశ పురోగతికి మహిళా సాధికారతకు కీలకమని పేర్కొన్నారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. ఆదివారం తిరుపతి వేదికగా జరిఇగన మహిళా సాధికారతపై పార్లమెంటరీ, శాసనసభ కమిటీల మొదటి జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశం సాగుతున్న ప్రయాణంలో మహిళా సాధికారత అంతర్భాగమని పేర్కొన్నారు . మన మహిళలు, విద్యావంతులు, స్వావలంబన కలిగి వారుగా ఉన్నారని అన్నారు.…
-

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాంగ్రెస్ మద్దతు
సంచలన ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం : దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి దాయాది పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరి పారేస్తామని వార్నింగ్ ఇచ్చారు. భారత్ సత్తా ఏమిటనేది ఇప్పటికే పాక్ కు తెలిసి పోయిందన్నారు. కానీ ఇంకోసారి గనుక తోక జాడిస్తే తాట తీస్తామన్నారు. ఇదే సమయంలో చొరబాటుదారులకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా మద్దతు ఇస్తోందని…
-

ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు
మోస్తరు నుంచి భారీ వర్షాలు అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆదివారం ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్ప పీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ…
-

బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం
పాటే ఆయుధంగా బీసీ రాజకీయ అధికారం సాధిస్తాం హైదరాబాద్ : పాటనే ఆయుధంగా చేసుకున బీసీ కవులు, రచయితలు, కళాకారులు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు . ఆదివారం హైదరాబాదులో బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా దరువు అంజన్న, కేదారి శ్రీనివాస్ లు సమన్వయం చేశారు.…
-

నో వర్క్ నో పే ను ఎమ్మెల్యేలకు వర్తింప చేయాలి
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుపతి : ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం సరే మరి అసెంబ్లీకి రాకుండా ఉన్న ఎమ్మెల్యేలపై వేటు వేసేలా ఎందుకు ఉండ కూడదంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆలోచించాలని సూచించారు. ఆదివారం తిరుపతి వేదికగా జరిగిన మహిళా ప్రజా ప్రతినిధుల సాధికారితా సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి చట్టం చేసిన నాయకుడు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











