Author: VijayaBhaskar

  • ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

    ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ రాష్ట్ర మంత్రులు అమ‌రావ‌తి : తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట‌లో శ్రీకోదండ రామ‌స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున భ‌క్తులు వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. శ‌నివారం ఏర్పాట్ల‌పై స‌చివాల‌యంలో మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, ఎస్. స‌విత‌, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, ఆనం రామ నారాయ‌ణ రెడ్డి స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఏటా రాష్ట్ర ప్ర‌భుత్వం…

    Continue Reading

  • ఉగ్ర కదలికల పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    ఉగ్ర కదలికల పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ చీఫ్ మాధ‌వ్ అమ‌రావ‌తి : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉగ్ర క‌ద‌లిక‌ల ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వీరి క‌ద‌లిక‌ల ప‌ట్ల కూట‌మి ప్ర‌భుత్వం ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని పేర్కొన్నారు. బెజవాడ కేంద్రం గా దర్యాప్తు ప్రారంభమై ఇతర ప్రాంతాల తో సహా 12 మంది అరెస్టు అయిన నేపథ్యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.…

    Continue Reading

  • చంద్ర‌బాబు నాయక‌త్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌రం

    చంద్ర‌బాబు నాయక‌త్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌రం

    వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉంటుంద‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శ‌నివారం శాస‌న స‌భ‌లో సీఎం ఆధ్వ‌ర్యంలో రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. కూట‌మికి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సంద‌ర్బంగా స్పందించారు మంత్రి. హైదరాబాద్ వదిలి వచ్చిన సాహసం…ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అన్నారు.హైదరాబాద్‌ను వదిలి స్వంత రాష్ట్రంలోనే పరిపాలన కొనసాగించడం ఒక ధైర్య నిర్ణయమని,…

    Continue Reading

  • హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక

    హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక

    ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్ హైద‌రాబాద్ : గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి నెల‌కొంద‌న్నారు. అలాంటి నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాజకీయ కారణాలతో మూసీ పునరుజ్జీవనంను అడ్డుకోవడం ఏ సంస్కృతి? అని ప్ర‌శ్నించారు .హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక అని అన్నారు. మూసీ పరీవాహకంలో…

    Continue Reading

  • నేపాల్ కేబినెట్ లో మ‌హిళా జ‌ర్న‌లిస్ట్

    నేపాల్ కేబినెట్ లో మ‌హిళా జ‌ర్న‌లిస్ట్

    సంచ‌ల‌నంగా మారిన ప్ర‌తిభా రావ‌ల్ ఖాట్మండు : నేపాల్ దేశంలో కొత్త‌గా మంత్రివ‌ర్గం కొలువు తీరింది. శ‌నివారం అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గ‌త ఏడాదిలో జ‌రిగిన హింస‌కు కార‌ణం మాజీ ప్ర‌ధాని అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ త‌రుణంలో తాజాగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేబినెట్ లో ఓ మ‌హిళ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాను ఎవ‌రో కాదు మ‌హిళా జ‌ర్న‌లిస్టుగా గ‌తంలో ప‌ని చేసిన ప్ర‌తిభా రావ‌ల్. త‌ను చెన్నైలో ఏషియ‌న్ స్కూల్ ఆఫ్…

    Continue Reading

  • శాశ్వ‌త రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం

    శాశ్వ‌త రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం తీర్మానం

    అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన సీఎం చంద్ర‌బాబు అమరావతి : ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం శాస‌న స‌భ‌లో చారిత్రాత్మ‌క నిర్ణ‌యానికి శ్రీ‌కారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్బంగా రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్ట‌డాన్ని మంత్రివ‌ర్గం , ప్ర‌జా ప్ర‌త‌నిధులు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని…

    Continue Reading

  • బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌పీట

    బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌పీట

    స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైద‌రాబాద్ : రాష్ట్ర‌, రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పెద్ద పీట వేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ద‌క్కుతుంద‌న్నారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు.త‌మ‌ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు జిత్నా అబాది ఉత్నే ఇసెదరి అని చెప్పినట్టు కుల గణన చేశాం అన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన…

    Continue Reading

  • 236 బ‌స్సుల‌పై కేసులు న‌మోదు చేశాం

    236 బ‌స్సుల‌పై కేసులు న‌మోదు చేశాం

    రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ట్రావెల్ బ‌స్సును టిప్ప‌ర్ వాహ‌నం ఢీకొట్టింది. దీంతో అక్క‌డిక‌క్క‌డే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి ముంద‌స్తు చ‌ర్య‌లకు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో…

    Continue Reading

  • ఆర్సీబీ గెలిచేనా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచేనా

    ఆర్సీబీ గెలిచేనా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచేనా

    ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ స్టార్ట్ బెంగ‌ళూరు : అస‌లైన మ‌జా ఏమిటో ఐపీఎల్ 2026 చూపించేందుకు సిద్ద‌మైంది. మార్చి 28న శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డేందుకు రెడీ అయ్యింది. ఇరు జ‌ట్లు 25 సార్లు త‌ల‌ప‌డ్డాయి. 11 మ్యాచ్ ల‌లో ఆర్సీబీ గెలిస్తే ఎస్ ఆర్ హెచ్ 13 సార్లు పై చేయి…

    Continue Reading

  • రాజ‌కీయ పార్టీగా తెలంగాణ జాగృతి సంస్థ‌

    రాజ‌కీయ పార్టీగా తెలంగాణ జాగృతి సంస్థ‌

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ నిజామాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ ఇక నుంచి రాజ‌కీయ పార్టీగా మార‌బోతోందంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు మాజీ ఎమ్మెల్సీ, సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శుక్ర‌వారం నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. పొలిటిక‌ల్ పార్టీని ఏర్పాటు చేస్తార‌న్న ప్ర‌చారానికి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు. ఏప్రిల్ 25న మునీరాబాద్‌లో తాము పార్టీ జెండాను, అజెండాను ప్రకటిస్తామని చెప్పారు. ‘సర్వోదయ తెలంగాణ’గా ఆవిర్భవించడమే మా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports