Author: VijayaBhaskar
-

తిరుమలలో స్నపన తిరుమంజనం
భారీ ఎత్తున పాల్గొన్న భక్త బాంధవులు తిరుమల : శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులకు కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం జరిగింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్త బాంధవులు పోటెత్తారు. మరో వైపు టీటీడీ ఆధ్వర్యంలో ప్రముఖ దేవాలయం తిరుపతి జిల్లాలోని ఒంటిమిట్టలో ఇవాల్టి…
-

ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఆడటం అద్బుతం
సంచలన వ్యాఖ్యలు చేసిన క్రికెటర్ జోస్ బట్లర్ గుజరాత్ : ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ వరల్డ్ క్లాస్ ప్లేయర్ , ఇంగ్లండ్ కు చెందిన జోస్ బట్లర్ . మార్చి 28 నుంచి ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందింది ఈ మెగా టోర్నమెంట్. ఇందులో మొత్తం 10 జట్లు ఆడతాయి. గత కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఇక్కడ కీ రోల్ పోషించిన కెప్టెన్ సంజు శాంసన్ సైతం వెళ్లి పోయాడు. తను ప్రస్తుతం…
-

ఇక ఎంఎస్ ధోనీ వారసుడు సంజు శాంసన్
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో కేరళ స్టార్ క్రికెటర్ చెన్నై : రేపటి నుంచి ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో అందరి కళ్లు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ పై పడ్డాయి. తను ఈ ఏడాది జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హీరోగా మారాడు. 5 ఇన్నింగ్స్ లు ఆడి 321 రన్స్ తో ప్లేయర్ ఆఫ్ ది…
-

హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
బుచ్చిబాబు సన మూవీ పెద్ది గ్లింప్స్ రిలీజ్ హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు , నటుడు రామ్ చరణ్ పుట్టిన రోజు ఇవాళ. మార్చి 27వ తదీ బర్త్ డే సందర్బంగా సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు తనకు విషెస్ తెలిపారు. తను మొదటిసారిగా దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఒక్కో సినిమా చేసుకుంటూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. తొలుత తనను గేలి…
-

గులాబీ నేతలపై ఖాకీల అక్రమ కేసులు
మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శాసన సభ వేదికగా రాష్ట్ర సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు . ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని,…
-

అంగరంగ వైభవోపేతం ధ్వజారోహణం
ప్రారంభమైన కోదండరామస్వామి ఉత్సవాలు ఒంటిమిట్ట : దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో కోట్లాది మంది భక్తులు కొలిచే దైవం తిరుపతి జిల్లాలోని ఒంటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ఉత్సవాలకు అంకురార్పణం చేపట్టారు. టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలు వచ్చే నెల ఏప్రిల్ 5వ…
-

కోచ్ గా అవతారం ఎత్తిన హర్భజన్ సింగ్
కీలక ప్రకటన చేసిన భారత క్రికట్ బోర్డు ముంబై : భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సంచలనంగా మారాడు. తను గత కొంత కాలంగా కామెంటేటర్ గా, విశ్లేషకుడిగా , రాజకీయ నాయకుడిగా పలు పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. తాజాగా తను సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఇప్పటి వరకు ఇండియా తరపున స్పిన్నర్ గా తను విశిష్ట సేవలు అందించాడు. పలు కీలకమైన మ్యాచ్ లను…
-

దేవుడి గురించి ఎందుకంత చింత..?
ఓ భక్తుడితో శ్రీ భగవాన్ రమణ మహర్షి తమిళనాడు : తను లేక పోయినా ఇంకా కోట్లాది మంది భక్తుల్లో కొలువు తీరి ఉన్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. తాను నాస్తికుడినని ఒప్పుకున్న ఒక వ్యక్తి భగవాన్ శ్రీ రమణులను రెచ్చగొట్టే విధంగా దేవుడు ఉన్నాడా? మీరు దేవుని ఉనికిని నిరూపించగలరా? అని అడిగాడు. ఆయన చిరునవ్వుతో ఇలా జవాబిచ్చారు, దేవుడి గురించి ఎందుకు చింత? ఆయన తన గురించి తనే చింతించు కోనివ్వండి అని.…
-

నేనేమీ నిరూపించు కోవాల్సిన అవసరం లేదు
సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్ మన్ గిల్ ముంబై : భారత టెస్టు, వన్డే ఫార్మాట్ ల జట్ల స్కిప్పర్ శుభ్ మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రేపటి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభాన్ని పురస్కరించుకుని శుభ్ మన్ గిల్ మీడియాతో మాట్లాడారు. భారత జట్టు విజయవంతంగా సాగించిన T20 ప్రపంచ కప్ ప్రచారానికి దూరమవడం గురించి ప్రశ్నించినప్పుడు ఆసక్తికర…
-

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మార్కాపురం జిల్లా : మార్కాపురం జిల్లా అనిత మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. డిజిపి హర్షి కుమార్ గుప్తా, రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ పి రాజబాబు, ఎస్పి హర్షవర్ధన్ రాజు లతో కలిసి ఆమె…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











