Author: VijayaBhaskar
-

స్వంత పార్టీ నేతలే గోతులు తవ్వితే ఎలా..?
నిప్పులు చెరిగిన ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఈటల రాజేందర్. ఆయన అధ్యక్షుడు రామ్ చందర్ రావు, కేంద్ర మంత్రి గంగగాపురం కిషన్ రెడ్డిల సమక్షంలోనే నిప్పులు చెరిగారు. ఇది మంచి పద్దతి కాదన్నారు . ఇలాంటి చిల్లర మల్లర వేషాలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుందని, ఆ దిశగా…
-

రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను అభినందించారు. ఇదే సమయంలో కీలక ప్రకటన చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచాం…
-

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
అసెంబ్లీలో నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : సర్కార్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ప్రశ్నించారు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సభలో గుర్తుచేశారు. మొన్నటి గవర్నర్ ప్రసంగంలో మహిళల ఉచిత ప్రయాణం వల్ల…
-

సామాజిక విప్లవ నాయకుడు దొమ్మేటి వెంకట్ రెడ్డి
ఘనంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు అమరావతి : సామాజిక విప్లవ నాయకుడు దొమ్మేటి వెంకట్ రెడ్డి అని ప్రశంసించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా దొమ్మేటి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్బంగా సచివాలయంలో తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దొమ్మేటి వెంకట్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకుడిగా, సంఘ సంస్కర్తగా , మానవతావాదిగా పేరు పొందారని ప్రశంసించారు.…
-

విశాఖలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్
84వ రోజు వినతి పత్రాల స్వీకరణ విశాఖపట్నం : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో సోమవారం 84వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చి వినతిపత్రాలు అందజేశారు. తమకు వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్రా యూనివర్సిటీ మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు కోరారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ కేలండర్ లో విద్యుత్ శాఖ ఏఈఈ ,…
-

ముందస్తు అరెస్ట్ లపై బీజేపీ ఆగ్రహం
నిప్పులు చెరిగిన కసిరెడ్డి సింధు రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేవైఎం నాయకురాలు కసిరెడ్డి సింధు రెడ్డి. సోమవారం బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆమె నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనను గృహ నిర్బంధం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడే…
-

సంజు సామ్సన్ నాకు ప్రేరణ : జితేష్ శర్మ
తన ఆటతీరు, వ్యక్తిత్వం అద్బుతం ముంబై : ప్రముఖ క్రికెటర్ జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇప్పుడు ఈ ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీపై ఫోకస్ పెట్టనున్నాడు. ప్రత్రి క్రికెటర్ కు ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్ వస్తుందన్నాడు. ఒక్కోసారి ప్రశంసలు దక్కుతాయి. మరోసారి విమర్శలు పలకరిస్తాయి. ఇది సర్వ సాధారణమేనని పేర్కొన్నాడు. ఇవాళ జితేష్ శర్మ మీడియాతో మాట్లాడాడు. తన లాంటి క్రికెటర్లకు కేరళ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ నిత్యం ప్రేరణగా నిలుస్తాడాని…
-

ఐపీఎల్ ట్రోఫీ గెలవడం నా లక్ష్యం
షాకింగ్ కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్యా ముంబై : ఈ ఏడాదిలో జరగబోయే ప్రతిష్టాత్మకమైన, అత్యంత జనాదరణ పొందిన ఐపీఎల్ ట్రోఫీని గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ముంబై ఇండియన్స్ కెప్టన్ హార్దిక్ పాండ్యా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడాడు. ఈనెల 28 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈసారి తమ లక్ష్యం ఒక్కటేనని, అది ఐపీఎల్ ను కైవసం చేసుకోవడం పైనే ఫోకస్ పెట్టామన్నారు. ఇది నా…
-

పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ టాప్
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఐఎస్బీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో జగన్ రెడ్డి పాలనా కాలంలో ఏపీ సర్వ నాశనం అయ్యిందన్నారు. కానీ కూటమి సర్కార్ కొలువు తీరాక అన్ని వ్యవస్థలను గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ రాష్ట్రం నెంబర్ వన్ గా…
-

తుపాను ఎఫెక్ట్ ఏపీలో కురుస్తున్న వర్షాలు
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, అమరావతి : ఏపీ రాష్ట్రాన్ని వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. భారీ ఎత్తున పలు జిల్లాల్లో చేతికి వచ్చిన పంటలు నేల రాలాయి. పంట నష్టంపై అంచనాలు తయారు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పంటలు కోల్పోయిన అన్నదాతలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











