Author: VijayaBhaskar
షాబాద్ హంతకుడికి సీఎం సన్నిహితుడి సపోర్ట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించింది షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ వ్యవహారం. దీనికి సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. సోమవారం…
రూ. 40 కోట్లకు చేరువగా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ
హైదరాబాద్ : అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని , అందాల తార భాగ్యశ్రీ బోర్సే కలిసి నటించిన తాజా చిత్రం లెనిన్ దుమ్ము రేపుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను…
పట్టుదలతో నటిగా ప్రూవ్ చేసుకున్న భాగ్యశ్రీ భోర్సే
హైదరాబాద్ : ముంబైకి చెందిన భాగ్యశ్రీ బోర్సే ఎట్టకేలకు తను నటిగా ప్రూవ్ చేసుకున్నారు. మిస్టర్ బచ్చన్ తో ఆశించిన సక్సెస్ రాక పోయినా ఆ తర్వాత కొన్ని చిత్రాలలో…
అన్నామలై వ్యాఖ్యలపై టీవీకే పార్టీ ఆగ్రహం
చెన్నై : వి ది లీడర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలాచ్చి వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై. ఈ సందర్బంగా ఆయన అధికారంలో ఉన్న…
ఆక్వా రైతులను పరామర్శించనున్న జగన్
తాడేపల్లి గూడెం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్ర వైయస్ జగన్ జూలై 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర…
16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : తిరుపతి లోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా…
కులం, మతం అనేవి ఉద్యమానికి అతీతమైనవి
చెన్నై : వి ది లీడర్స్ ఫౌండేషన్ చీఫ్ మెంటార్, బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తారని,…
‘వి ది లీడర్స్’ సంస్థను రాజకీయ పార్టీగా మారుస్తాం
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాబోతోంది. గత కొంత కాలంగా రాష్ట్రంలో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారు రాష్ట్ర భారతీయ జనతా…
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుందని తెలిపారు టీటీడీ…
రూ. 500 కోట్లతో గురుకులాలకు శాశ్వత భవనాలు
అమరావతి : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నామన్నారు. గురుకుల…
రేవంత్ రెడ్డీ జర నోరు జాగ్రత్త : హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ పై. ఆయన తన స్థాయిని మరిచి పోయి…
క్వీన్’ చిత్రంలో సీఎం పాత్రలో రమ్యకృష్ణ
హైదరాబాద్ : దర్శకుడు రతన్ రిషి కీలక ప్రకటన చేశారు. తాను వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కల్పిత రాజకీయ డ్రామా క్వీన్ మూవీలో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…
వైభవ్ సూర్యవంశీ ఎంపిక కరెక్టు కాదు
హైదరాబాద్ : ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేటర్ హర్ష భోగ్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా టి20 సీరీస్ ను…
పిల్లలకు సంస్కారం నేర్పించాలి : వంగలపూడి అనిత
విజయవాడ : హోంమంత్రిగా తన భద్రత కోసం తుపాకులు ఉన్నప్పటికీ, సమాజాన్ని మార్చే అసలైన శక్తి కలానిదేనని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. “కత్తి కన్నా కలం గొప్పది……
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ…
ఈశ్వరమ్మ యాదవ్ పై శివ చరణ్ రెడ్డి బూతు పురాణం
యాదాద్రి నల్లగొండ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం తాజాగా యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి పాలక మండలిని ఖరారు చేసింది. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది సర్కార్. తనకు తెలియకుండానే కమిటీని…
నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే కాళేశ్వరం డ్యామేజ్
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సందర్భాలలో ఏ రాష్ట్రమైనా NDSA ఆదేశాలు, సూచనలను…
గాన కోకిల ఎస్. జానకి మృతి బాధాకరం : జగన్
అమరావతి : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి,…
సోషల్ మీడియా వ్యసనంగా మారితే ప్రమాదం : సీఎం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే వ్యసనంగా మారితే ఇబ్బందికరమైన…
వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం
అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనత శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్బంగా వియత్నాంలో చోటు చేసుకున్న ఘటనపై ఆరా తీశారు. ఈ…