Author: VijayaBhaskar

  • ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి

    ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి

    వీసీ స‌జ్జ‌నార్ కు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూత‌న మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ నాగిరెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు సంస్థ ఎండీగా ఉన్న వీసీ స‌జ్జ‌నార్ నుంచి ఆయ‌న వైస్ చైర్మ‌న్ గా, ఎండీగా కొలువు తీరారు. . కనెక్టివిటీని విస్తరించడం, సేవలను మెరుగు పరచడం, కార్పొరేషన్ కార్యకలాపాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు నాగిరెడ్డి. బస్…

    Continue Reading

  • ప్ర‌జా పాల‌న అస్త‌వ్య‌స్తం ప్ర‌జ‌ల పాలిట శాపం

    ప్ర‌జా పాల‌న అస్త‌వ్య‌స్తం ప్ర‌జ‌ల పాలిట శాపం

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, వీధి దీపాలు వెలగడం లేదని మండిపడ్డారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తే, కాంగ్రెస్…

    Continue Reading

  • వైభ‌వోపేతం శ్రీ‌వారి గ‌రుడ సేవ మ‌హోత్స‌వం

    వైభ‌వోపేతం శ్రీ‌వారి గ‌రుడ సేవ మ‌హోత్స‌వం

    వర్షాన్ని లెక్క చేయని భక్త జనసంద్రం తిరుమ‌ల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు.సాయంత్రం 6 గంటల పైన గ‌రుడ‌సేవ ప్రారంభ‌మైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా, భక్తులు…

    Continue Reading

  • హ‌నుమంత వాహ‌నంపై కోదండ రాముడు

    హ‌నుమంత వాహ‌నంపై కోదండ రాముడు

    అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి తిరుమల : శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.`…

    Continue Reading

  • భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ కు బీసీసీఐ నివాళి

    భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ కు బీసీసీఐ నివాళి

    అస్సాం వేదిక‌గా ఐసీసీ ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ ముంబై : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇటీవ‌లే సింగ‌పూర్ లో మ్యూజిక్ కచేరి సంద‌ర్బంగా వెళ్లిన అనుమాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు అస్సాంకు చెందిన భూమి పుత్రుడు, ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు జుబీన్ గార్గ్. ఈ మేర‌కు ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించింది యావ‌త్ రాష్ట్ర ప్ర‌జానీకం. ఒక రోజు ప్ర‌భుత్వ సెలవు కూడా ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఈ…

    Continue Reading

  • ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ కు బిగ్ షాక్

    ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ కు బిగ్ షాక్

    ఆసియా క‌ప్ తీసుకునేందుకు ఇండియా నిరాక‌ర‌ణ‌ దుబాయ్ : గ‌త కొన్ని రోజులుగా కోట్లాది మంది అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌చ్చిన ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీ ఆదివారం నాటితో ముగిసింది. ఈ సంద‌ర్బంగా క‌ప్ హాట్ ఫెవ‌రేట్ గా బ‌రిలోకి నిలిచిన భారత జ‌ట్టు అంద‌రూ అనుకున్న‌ట్టుగానే ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకుంది. ప్ర‌త్య‌ర్థి జట్ల‌కు చుక్క‌లు చూపించింది. ఆడిని ప్ర‌తి మ్యాచ్ లోనూ విజ‌యం సాధించింది. చివ‌ర‌కు ఫైన‌ల్ మ్యాచ్ లో త‌న చిర‌కాల…

    Continue Reading

  • భార‌త జ‌ట్టుకు బీసీసీఐ న‌జ‌రానా

    భార‌త జ‌ట్టుకు బీసీసీఐ న‌జ‌రానా

    ఆసియా క‌ప్ విజేత‌కు రూ. 21 కోట్లు దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 ముగిసింది. ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. టీం ఇండియా 5 వికెట్ల తేడాతో మ‌ట్టి క‌రిపించింది. విజేత‌గా నిలిచింది. ఈ సంద‌ర్బంగా అద్భుత విజ‌యాన్ని సాధించిన సూర్య‌కుమార్ యాద‌వ్ జ‌ట్టుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, రాష్ట్ర‌ప‌తి ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్, ముఖ్య‌మంత్రులు ఎ.…

    Continue Reading

  • భార‌త సైన్యం కోసం సూర్య భారీ విరాళం

    భార‌త సైన్యం కోసం సూర్య భారీ విరాళం

    దుబాయ్ వేదిక‌గా ప్ర‌క‌టించిన కెప్టెన్ దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఎంతో ఉత్కంఠ భ‌రితంగా సాగింది ఫైన‌ల్ మ్యాచ్ పాకిస్తాన్ తో. ఈ కీల‌క పోరులో టీం ఇండియా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. దాయాది జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌ను ఆడ‌కుండానే…

    Continue Reading

  • కుల్దీప్ యాద‌వ్ దెబ్బ‌కు పాకిస్తాన్ విల‌విల‌

    కుల్దీప్ యాద‌వ్ దెబ్బ‌కు పాకిస్తాన్ విల‌విల‌

    స‌త్తా చాటిన స్టార్ బౌల‌ర్..నాలుగు వికెట్లు దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ముగిసింది. టీం ఇండియా జైత్ర‌యాత్ర సాగించింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మెగా టోర్నీలో స‌త్తా చాటింది. త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. ఏకంగా మూడు సార్లు త‌న‌ను ఓడించింది. భార‌త జ‌ట్టుపై ద్వేషం కక్కుతూ వ‌చ్చిన పాకిస్తాన్ ను కోలుకోలేకుండా చేశారు భార‌త బౌల‌ర్లు. కళ్లు చెదిరేలా అద్బుత‌మైన బంతుల‌తో ఆక‌ట్టుకున్నారు. పాక్ బ్యాట‌ర్లు చేతులెత్తేలా చేశారు.…

    Continue Reading

  • తిల‌క్ వ‌ర్మ సెన్సేష‌న్ పాకిస్తాన్ ప‌రేష‌న్

    తిల‌క్ వ‌ర్మ సెన్సేష‌న్ పాకిస్తాన్ ప‌రేష‌న్

    ఫైన‌ల్ పోరులో స‌త్తా చాటిన తెలుగు కుర్రాడు దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ కీల‌క పోరులో చివ‌ర‌కు విజేత‌గా నిలిచింది సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు . ఎన్నో వివాదాలు, మ‌రెన్నో విమ‌ర్శ‌లు, ఛీత్కారాలు, ద్వేషాల మ‌ధ్య ఈ టోర్నీ కొన‌సాగింది. పాకిస్తాన్ ప‌డుతూ లేస్తూ ఫైన‌ల్ కు చేరుకుంది. కానీ టీమిండియా మాత్రం ఎక్క‌డా తొణ‌క…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports