Category: News
బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
మెడికవర్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తల్లి శకుంతల అనారోగ్యానికి గురైంది. ఆమె కు గుండె…
మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్తయ్యేది
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్…
యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ తో మోదీ భేటీ
పలు అంశాలపై ఇరువురు నేతలు కీలక చర్చలు యూఏఈ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం యూఏఈకి చేరుకున్నారు, పంచ దేశాల పర్యటన ప్రారంభం అయ్యింది. ఈ…
హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశం హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర…
పలు కార్పొరేషన్లకు త్వరలో నిధులు రిలీజ్
ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన ఈ…
ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు
కేటాయించామన్న మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ : రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు…
సీఎం చంద్రబాబు నాయుడు పనిమంతుడు
కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనిమంతుడు అని ప్రశంసలు కురిపించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి…
ప్రతి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన జోన్ – నాన్ జోన్ విధానాన్ని…
వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
స్పష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేరళలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి సీఎంగా వీడీ సతీశన్ ను నియమిస్తున్నట్లు…
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
ఇక నుంచి రాయలసీమ రక్షణ సీమ అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్రవారం రాయలసీమలో పర్యటించనున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45…
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం…
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
కీలక రంగాలలో సహకారం పై చర్చలు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస్ట్రేలియా హై కమిషనర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీలక రంగాలలో…
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు అమరావతి : అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావును అభినందిస్తున్నట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు…
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న సీఎం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు తక్షణమే యాక్షన్ ప్లాన్…
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులు నష్ట పోకుండా కనీస…
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
టీవీకే పార్టీకి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలుచెన్నై : ఉత్కంఠకు తెర దించుతూ టీవీకే పార్టీ విజయ్ శాసన సభలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు…
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు తప్పకుండా న్యాయం చేస్తామని త్వరలోనే విశ్వ…
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
సంచలన ప్రకటన చేసిన తిరుగుబాటు నేత షణ్ముగం చెన్నై : తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సన్నివేశం ఎదురు కాలేదు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విజయ్…
కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్రబాబు
ఎంట్రప్రెన్యూర్ గా మారితేనే సంపద సృష్టికి ఛాన్స్ అమరావతి : చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆస్పత్రి ఇప్పుడు విస్తరించి 30 వేల కోట్ల ఆస్తిగా మారిందన్నారు సీఎం చంద్రబాబు…
హాస్టల్స్ కోసం రూ. 110 కోట్లు చెల్లింపు
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : వచ్చే ఏడాది మరో 10 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామని ప్రకటించారు మంత్రి ఎస్. సవిత. విద్యార్థులు క్రమశిక్షణతో…