గంగమ్మ తల్లీ ఏపీని కరుణించు : నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా మూడవ రోజున బుధవారం వసనాడులోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. గంగమ్మ తల్లిని దర్శించుకుని, రాష్ట్రంలో నీటి ఎద్దడి…
పార్టీ గీత దాటితే వేటు తప్పదు : టీడీపీ చీఫ్
అమరావతి : తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల కొందరు తమ ఇష్టానుసారం బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు.…
రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సీఎం
హైదరాబాద్ : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా అసంబద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వరిని సాగు…
నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై సీబీఐ ఛార్జిషీట్
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ యుజి 2026 పరీక్ష లీక్ అయ్యింది. దీంతో తట్టుకోలేక 21 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో గత్యంతరం లేక కేంద్రంలో కొలువు…
తెలంగాణ రాష్ట్రానికి 1.56 లక్షల ఇళ్లు కేటాయించండి
న్యూఢిల్లీ : తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి విన్నవించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజా…
‘మీ మార్టుల’ ద్వారా సరుకుల అమ్మకం
అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సహకార సంస్థ (ఎన్సీసీఎఫ్) తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలి విడతగా రాష్ట్రంలో 1000కి పైగా మీ మార్టులను ఏర్పాటు చేయనుంది. అంతే కాకుండా ఆగస్టు 1 నుంచి పైలట్…
ఏపీలో రేషన్ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా పేదలకు నాణ్యమైన బియ్యం అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టును తొలిసారిగా దేశంలోనే ఏపీలోని కాకినాడలో అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు రాష్ట్ర పౌరసరఫరాల…
వీబీ జీ రామ్ జీతో వలసలకు బ్రేక్
శ్రీ సత్యసాయి జిల్లా : జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో ఏర్పాటు చేసిన వీబీ జీ రామ్ జీ పథకంతో ఎల్ నినో కరువు పరిస్థితులు ధీటుగా ఎదుర్కొందామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. వీబీ జీ రామ్ జీ పథకంలో…
ప్రాసిక్యూషన్కు ఫోరెన్సిక్ సైన్స్ వెన్నెముక : డీజీపి
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు చార్జిషీట్లకు వెన్నెముకగా ఉంటాయని పేర్కొన్నారు. విచారణ సమయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు. సాక్ష్యాలను సరిగ్గా సేకరించి, విశ్లేషించి, కోర్టులో సమర్పించక పోతే, క్షుణ్ణంగా పోలీసులు పని…
హైడ్రాపై హైకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు
హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్పందించారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు లాంటిదన్నారు. హిట్లర్ వారసుడినని చెప్పుకునే రేవంత్ రెడ్డికి…
















