Category: News

  • జ‌ల జీవ‌న్ ప‌థ‌కం కింద కోటి మందికి తాగునీరు

    జ‌ల జీవ‌న్ ప‌థ‌కం కింద కోటి మందికి తాగునీరు

    ఓకే చెప్పిన కేంద్రంలోని బీజేపీ మోదీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : జ‌ల జీవ‌న్ ప‌థ‌కాన్ని పొడిగించింది కేంద్రం. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచ‌న‌ల మేర‌కు మ‌రో నాలుగు సంవ‌త్స‌రాల పాటు నిధుల‌ను ఖ‌ర్చు చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇందులో భాగంగా 5 జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్ల పనులను పథకం విస్తరణలో ప్రారంభించింది ఇప్ప‌టికే. దానికి అనుగుణంగా పనులను చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి మంది దాహార్తి…

    Continue Reading

  • ఓట్ల‌ కోసం కాంగ్రెస్, బీజేపీల బీసీల జ‌పం

    ఓట్ల‌ కోసం కాంగ్రెస్, బీజేపీల బీసీల జ‌పం

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : రాజ‌కీయ ల‌బ్ది కోసం కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీలు బీసీల జ‌పం చేస్తున్నాయ‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్ అని, దానిని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, అంతే కాకుండా స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని…

    Continue Reading

  • కుల వృత్తిని అవ‌మానిస్తే ఊరుకోం

    కుల వృత్తిని అవ‌మానిస్తే ఊరుకోం

    ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కు వార్నింగ్ అమ‌రావ‌తి : గౌడ కుల వృత్తిని కావాల‌ని కించ ప‌రిచేలా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ను గౌడ సంఘ‌ల నేత‌లు. బీసీల‌ను ఎద‌గ‌నీయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కూట‌మి స‌ర్కార్ కు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు త‌గిన రీతిలో బుద్ది చెబుతామ‌న్నారు. మాజీ మంత్రి జోగి ర‌మేష్ కు మీలాగా ధ‌న బ‌లం లేక పోవ‌చ్చు…

    Continue Reading

  • అధికారుల నిర్ల‌క్ష్యం సీఎం ఆగ్ర‌హం

    అధికారుల నిర్ల‌క్ష్యం సీఎం ఆగ్ర‌హం

    జాప్యం జ‌రిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీరియస్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కొంత మంది అధికారులు పనితీరులో వెనుకబడి ఉన్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ పని తీరును మార్చు కోలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సోమరితనం వీడాలని స్ప‌ష్టం చేశారు. చీఫ్ సెక్ర‌ట‌రీ, సీఎంఓ, వివిధ విభాగాధిప‌తుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం…

    Continue Reading

  • బీసీ బంద్ స‌క్సెస్ ధూం ధాం జోర్దార్

    బీసీ బంద్ స‌క్సెస్ ధూం ధాం జోర్దార్

    రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేంత దాకా పోరాటం హైద‌రాబాద్ : బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ బిగ్ స‌క్సెస్ అయ్యింది. సంబండ వ‌ర్ణాలు క‌లిసిక‌ట్టుగా ఈ బంద్ లో పాల్గొన్నాయి. తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలో ఇది కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా క‌ళాకారులు నిర్వ‌హించిన ధూం ధాం ఆక‌ట్టుకుంది. ఆట పాట‌ల‌తో ద‌ద్ద‌రిల్లేలా చేశారు. ఇదిలా ఉండ‌గా ఈరోజు పల్లె నుండి పట్టణo వరకు సకలం బంద్ జరిగినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ…

    Continue Reading

  • రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కాంగ్రెస్ కు చిత్త‌శుద్ది లేదు

    రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కాంగ్రెస్ కు చిత్త‌శుద్ది లేదు

    నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : జ‌న జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 42 శాతం బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంలో కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీలు నాట‌కాలు ఆడుతున్నాయ‌ని ఆరోపించారు. శ‌నివారం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేర‌కు హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్ లో ఆందోళన చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన మాన‌వ‌హారంలో క‌ల్వ‌కుంట్ల క‌విత పాల్గొని ప్ర‌సంగించారు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు…

    Continue Reading

  • ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ

    ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ

    రిజ‌ర్వేష‌న్ల‌లు అమ‌లు చేసేంత దాకా పోరాటం ఆగ‌దు హైద‌రాబాద్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ శ‌నివారం ఉస్మానియా విశ్వ విద్యాల‌యంలో బీసీ విద్యార్థులు క‌దం తొక్కారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీలో భారీ ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుండి తార్నాక చౌరస్తా వరకు ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులతో కలిసి నిర్వహించారు . ఈ ర్యాలీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో BC…

    Continue Reading

  • మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాలి

    మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : పేద విద్యార్థుల‌కు మెరుగైన విద్య‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. స‌చివాల‌యంలో విద్యా రంగంపై స‌మీక్ష చేప‌ట్టారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఏరియాలో ఉన్న పాఠశాలల పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతో పాటు…

    Continue Reading

  • ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం

    ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం

    స్ప‌ష్టం చేసిన ఏపీ మంత్రివ‌ర్గం అమ‌రావ‌తి : ఏపీలో ప‌ని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ కేబినెట్ లోని మంత్రివ‌ర్గ ఉప సంఘం. ఈ మేర‌కు శ‌నివారం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో ఉద్య‌గ సంఘాల ప్ర‌తినిధుల‌తో మంత్రులు భేటీ అయ్యారు. విస్తృతంగా చ‌ర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఎపి సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం (జిఓఎం) ఆధ్వర్యంలో గుర్తింపు…

    Continue Reading

  • బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం ఆగ‌దు పోరాటం

    బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం ఆగ‌దు పోరాటం

    స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాజీ జ‌స్టిస్ హైద‌రాబాద్ : దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ 80 శాతానికి పైగా బీసీలు ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు మాజీ జ‌స్టిస్ , మాజీ దేశ బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌. బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేర‌కు శ‌నివారం హైద‌రాబాద్ లోని ఎల్బీ న‌గ‌ర్ వ‌ద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. క్రాస్ రోడ్డు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports