Category: News

  • రిజ‌ర్వేష‌న్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : ఈట‌ల

    రిజ‌ర్వేష‌న్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : ఈట‌ల

    నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ రాజేంద‌ర్ సికింద్రాబాద్ : 42 శాతం రిజ‌ర్వేష‌న్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. శ‌నివారం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేర‌కు సికింద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్ బ‌స్ స్టేష‌న్ వ‌ద్ద జ‌రిగిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుందన్నారు.…

    Continue Reading

  • కాంగ్రెస్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం

    కాంగ్రెస్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం

    న‌కిలీ ఓట్ల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ కుట్ర‌ల‌కు తెర లేపింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. త‌మ విచార‌ణ‌లో చాలా ఓట్లు నిజం కావ‌ని, పూర్తిగా ఫేక్ అని తేలి పోయింద‌న్నారు. గత 40 ఏళ్లలో కవిత పబ్లిక్ స్కూల్ లేన్ లేదా పొరుగున ఉన్న బంజారా నగర్ ప్రాంతంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా నివసించ లేదన్నారు.…

    Continue Reading

  • బీసీల పాపం బీజేపీకి త‌ప్ప‌క త‌గల‌డం ఖాయం

    బీసీల పాపం బీజేపీకి త‌ప్ప‌క త‌గల‌డం ఖాయం

    రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కామెంట్స్ వ‌రంగ‌ల్ జిల్లా : బీసీల పాపం బీజేపీకి త‌ప్ప‌క త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని అన్నారు మంత్రి కొండా సురేఖ‌. బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చింద‌న్నారు. ఇందులో భాగంగా శ‌నివారం కాంగ్రెస్ నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిపి బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగ‌లు, బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచ‌న మేర‌కు బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని…

    Continue Reading

  • సాధికార‌త‌, స‌హకారం కోసం ప్ర‌య‌త్నం

    సాధికార‌త‌, స‌హకారం కోసం ప్ర‌య‌త్నం

    శ్రీ‌లంక దేశ ప్ర‌ధాన‌మంత్రి హ‌రిణి అమ‌ర‌సూర్య‌ ఢిల్లీ : మ‌హిళా సాధికార‌త‌, అభివృద్ది స‌హ‌కారం దిశ‌గా భార‌త్, శ్రీ‌లంక దేశాలు ముందుకు సాగాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు శ్రీ‌లంక దేశ ప్ర‌ధాన‌మంత్రి హ‌రిణి అమ‌ర సూర్య‌. ఇండియాలో ఆమె ప‌ర్య‌టిస్తున్నారు. ఎన్డీటీవీ ఛాన‌ల్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ స‌మ్మిట్ లో పాల్గొన్నారు శ్రీ‌లంక ప్ర‌ధాని హ‌రిణితో పాటు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. అంత‌కు ముందు పీఎం నివాసంలో ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌లు భేటీ అయ్యారు.…

    Continue Reading

  • అవినీతికి కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ స‌ర్కార్

    అవినీతికి కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ స‌ర్కార్

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని అవినీతిమ‌యంగా మార్చేశారంటూ ఆరోపించారు. కొత్తగా హ్యామ్ మోడల్ అంటున్నార‌ని, ఇది కేవ‌లం క‌మీష‌న్లు దండుకోవ‌డం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. ఇప్పటికే రేవంతు పాలనలో అప్పుల కుప్పగా రాష్ట్రం మారింద‌న్నారు. సివిల్ సప్లైలో అప్పులు పేరుకు పోయాయ‌ని, ట్రాన్స్‌కో డిస్కంలను అప్పుల కుప్పలుగా మార్చారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎఫ్ఆర్బీఎం అప్పులు గత పదేళ్లలో ఎన్నడూ…

    Continue Reading

  • హాస్ట‌ళ్ల నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు

    హాస్ట‌ళ్ల నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు

    త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించిన మంత్రి ఎస్ స‌విత‌ అమ‌రావ‌తి : వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌ను స్వంత బిడ్డ‌ల్లాగా చూసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి ఎస్. స‌విత‌. వారానికోసారి హాస్టళ్లకు సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యాధికారితో వైద్యం అందించాల‌ని సూచించారు. మంత్రి త‌న క్యాంపు కార్యాల‌యంలో జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు. ప‌నితీరుపై ఆరా తీశారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రులకు…

    Continue Reading

  • హ్యూవెల్ సంస్థ కృషి ప్ర‌శంస‌నీయం : కేటీఆర్

    హ్యూవెల్ సంస్థ కృషి ప్ర‌శంస‌నీయం : కేటీఆర్

    కేసీఆర్ దూర దృష్టికి నిద‌ర్శ‌నం పార్క్ హైద‌రాబాద్ : క‌రోనా క‌ష్ట కాలంలో హ్యూవెల్ సంస్థ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆనాడు టెస్ట్ చేయాలంటే క‌నీసం రూ. 6500కు పైగా ఉండేద‌న్నారు. ఎక్క‌డా దొరికేవి కావ‌న్నారు. కానీ హ్యూవెల్ సంస్థకు చెందిన శిశిర్ , రచన , వారి బృందం మొత్తం కలిసి అప్పట్లో రూ. 6,000 ఖర్చయ్యే ఒక టెస్ట్ ధరను కేవలం రూ. 12కు…

    Continue Reading

  • వైద్య రంగంలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్

    వైద్య రంగంలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా వైద్య రంగానికి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. హైబిజ్ టీవీ ఆధ్వ‌ర్యంలో అవార్డుల కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ లాంటి కాలేజీలు తప్ప మెడికల్ కాలేజీలు లేవన్నారు. 2014లో 2,800 మెడికల్ సీట్లు ఉంటే 2023లో 10000 మెడికల్ సీట్లకు పెంచుకున్నామ‌ని చెప్పారు .…

    Continue Reading

  • దొంగ ఓట్ల‌పై రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు

    దొంగ ఓట్ల‌పై రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు

    ఆధారాలు స‌మ‌ర్పించిన బీఆర్ఎస్ నాయ‌కులు హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గం లోని యూసుఫ్ గూడలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిని క‌లిశారు బీఆర్ఎస్ నేత‌లు. ప‌క్కా ఆధారాలతో రిటర్నింగ్ కు స‌మ‌ర్పించారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వేలల్లో ఉన్న దొంగ ఓట్లను, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ డివిజన్ పరిధిలోని ఒక్కొక్కరి పేరుతో ఉన్న రెండు మూడు ఓట్లు,…

    Continue Reading

  • ఫోటోగ్ర‌ఫీ, షార్ట్ ఫిలిం రాష్ట్ర స్థాయి పోటీలు : సీపీ సింగ్

    ఫోటోగ్ర‌ఫీ, షార్ట్ ఫిలిం రాష్ట్ర స్థాయి పోటీలు : సీపీ సింగ్

    ద‌ర‌ఖాస్తులకు ఆహ్వానం ప‌లికిన స‌న్ ప్రీత్ సింగ్ వ‌రంగ‌ల్ జిల్లా : రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ , షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి, విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports