Category: News
-

సీజేఐ గవాయ్ స్పందించిన తీరు భేష్
ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ హైదరాబాద్ : ఈ దేశంలో దళితులు, బహుజనులు ఉన్నత పదవులలో నెలకొంటే తట్టుకోలేక పోతున్నారని, ఇందులో భాగంగానే దాడులకు తెగ బడుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ని లక్ష్యంగా చేసుకుని న్యాయవాది రాకేష్ కిషోర్ బూటు విసరడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. దాడికి పాల్పడిన…
-

భవిష్యత్తులో విశాఖకు భారీ ఎత్తున పెట్టుబడులు
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : భవిష్యత్తులో విశాఖపట్నంకు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని జోష్యం చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు రావడం జరిగిందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రూ.88 వేల కోట్లతో ఓ దేశచరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందని ప్రకటించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఆల్గారిథమ్స్ కూడా రాసేలా…
-

అధికారం కోసం కాంగ్రెస్ బీసీ వాదాన్ని ఎత్తుకొంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ , ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పట్టించు కోలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ పార్టీకి…
-

జీఎస్టీ సంస్కరణలు పేదలకు వరాలు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సత్యసాయి జిల్లా : కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల పేదలు, మధ్య తరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. శ్రీ సత్యసాయి జిల్లాలో కూటమి సర్కార్ ఆధ్వర్యంలో జీఎస్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పాల్గొని ప్రసంగించారు. దీర్ఘకాలిక వ్యాధులకు వినియోగించే ఔషధాలు జీఎస్టీ నుండి మినహాయించారన్నారు. వీటిని ప్రజలకు తెలియజేసి, జీఎస్టీ లబ్దిని ప్రతీ కుటుంబం…
-

ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్
బీఆర్ఎస్ సీనియర్ నేత వద్దిరాజు హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అనేలా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు తప్పా నిజంగా బీసీలపై ప్రేమ మాత్రం కానే కాదని, ఇదంతా రాజకీయ డ్రామా…
-

పదవుల కోసం బీసీ రిజర్వేషన్ల జపం
ధ్వజమెత్తిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : కేవలం తమ పదవులు కాపాడు కునేందుకే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకు వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇంకోసారి మోసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీని ఖుషీ చేసేందుకు, పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు స్టంట్ చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.…
-

హైకోర్టు తీర్పుపై భగ్గుమన్న బీసీ సంఘాలు
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన తర్వాత హైకోర్టు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కింది నుంచి పై కోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని…
-

రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట
అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బిగ్ రిలీఫ్ ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. దీనికి సంబంధించి జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది కోర్టు. కేంద్ర హోంమంత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలకు సంబంధించిన క్రిమినల్ పరువున ష్టం కేసులో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు…
-

26 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం
భారీ ఎత్తున ఏపీకి పెట్టుబడుల వెల్లువ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కీలకమైన ఎస్ఐపీబీ సమావేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో నూతనంగా చేపట్టబోయే 26 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధంచిన ఆయా ప్రాంతాలు, ప్రాజెక్టులు, నిధులు, ఉపాధి అవకాశాల వివరాలు ఉన్నాయి. 2.టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు చేపట్టనుంది. ఇందులో రూ.2 వేల…
-

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు : జగన్
ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇస్తాం విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆరు నూరైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని ప్రకటించారు. నర్సింపట్నం పర్యటన సందర్బంగా ఆయనను ఉక్కు పరిశ్రమకు చెందిన ఉద్యోగులు, కార్మికులు కలిశారు. తమ న్యాయ పరమైన పోరాటానికి, ఆందోళనకు మద్దతు ఇవ్వాలని జగన్ రెడ్డి ని కోరారు. ఈ సందర్బంగా ఆయనకు వినతి పత్రం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











