Category: News
-

ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపాల్సిందే
స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హమాస్ శాంతికి సిద్ధంగా ఉందన్నారు. ఇక ఇజ్రాయెల్ తక్షణమే గాజాపై బాంబు దాడులు ఆపాలని స్పష్టం చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు . హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు ట్రంప్. అంతే కాకుండా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ తన కాల్పుల విరమణ ప్రణాళిక కింద బందీలను…
-

పాకిస్తాన్ జర జాగ్రత్త భారత్ హెచ్చరిక
నిప్పులు చెరిగిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై పాకిస్థాన్కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తోక జాడిస్తే తాట తీస్తామన్నారు. ఇప్పటికే ఇండియా సత్తా ఏమిటో ఆపరేషన్ సిందూర్ తో తేలి పోయిందన్నారు. కాళ్ల బేరానికి రావడం వల్లనే తాము కనికరించామని లేకపోయి ఉంటే పాకిస్తాన్ ఇవాళ లేకుండా పోయి ఉండేదన్నారు. జనరల్ ద్వివేది శుక్రవారం మీడియాతో మాట్లాడారు ఢిల్లీలో. భవిష్యత్తులో జరిగే ఘర్షణల్లో భారత్ సంయమనం పాటించదని…
-

కరూర్ ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టాలి
ప్రభుత్వాన్ని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు చెన్నై : ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన తమిళనాడులోని కరూర్ లో చేపట్టిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ పలు పిటిషన్లు మద్రాస్ హైకోర్టులో దాఖలు అయ్యాయి. ఇప్పటికే టీవీకే పార్టీకి చెందిన కీలక నేతలను పోలీసులు అరెస్ట్…
-

ఆపరేషన్ సిందూర్తో పాక్ను మోకాళ్లపై నిలబెట్టాం
వాయుసేన అధిపతి ఏపీ సింగ్ షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : వాయుసేన అధిపతి ఎ.పి.సింగ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్ ను మోకాళ్లపై నిలబెట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శత్రువుల స్థావరాలను గురి చూసి ఖచ్చితంగా కొట్టామన్నారు.. ఆపరేషన్ సిందూర్లో కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం కళ్లారా చూసిందన్నారు. సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవచ్చో ప్రపంచం…
-

వైట్ హౌస్ కార్యదర్శి కరోలిన్ లీవిట్ షాకింగ్ కామెంట్స్
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ తీవ్రతరం కావడం అమెరికా : అమెరికాలో ఏం జరుగుతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశాధ్యక్షుడు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరో వైపు నిధుల గడువును దాట వేయడంతో ఫెడరల్ ప్రభుత్వం పాక్షికంగా షట్డౌన్లోకి జారుకుంది. అనేక ఏజెన్సీలకు బడ్జెట్ లేకుండా పోయింది. ఇందుకు సంబఃధించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలాగే షట్డౌన్ కొనసాగితే…
-

ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నువ్వా నేనా
పోటా పోటీగా పెట్టుబడుల వెల్లువ అమరావతి : పెట్టుబడులను ఆకర్షించడంలో పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్ రాష్ట్రాలు. బెంగళూరులో మౌలిక సదుపాయాల సమస్యను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఉంటుందని లోకేష్ పేర్కొనడం పుండు మీద కారం చల్లినట్లయింది. మరో వైపు కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడంపై వాగ్వాదానికి దిగారు. ఇరు రాష్ట్రాల ఐటీ మినిష్టర్లు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వాగ్వాదానికి దిగడం ఆశ్చర్య…
-

ఆధునిక సాంకేతిక శిక్షణకు ముందడుగు
నైలెట్ ప్రారంభోత్సవంలో ఎంపీ గురుమూర్తి తిరుపతి : తిరుపతిలో నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ “నైలెట్” కేంద్రం శుక్రవారం ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రస్తుతం వేంకటేశ్వర విశ్వ విద్యాలయ ప్రాంగణంలో తాత్కాలిక భవనంలో దీనిని ఏర్పాటు చేశారు. నైలెట్ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక ఐటీ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.…
-

ఉద్యోగులపై సర్కార్ వివక్ష తగదు : హరశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయిస్ కు సీఎం బిగ్ షాక్ సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. దసరా పండుగ సందర్బంగా కేంద్రం ఉద్యోగులకు తీపి కబురు చెబితే రాష్ట్ర సర్కార్ తీవ్ర ఇబ్బందులు కలిగించేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పెండింగ్ డీఏను తక్షణమే చెల్లిస్తామన్నారని కానీ ఐదు డీఏలు పెండింగ్ పెట్టిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు…
-

బతుకమ్మకుంట బాధ్యత మీరే చూడాలి
హైడ్రా కమిషనర్కు హనుమంతరావు వినతి హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ ఎంపీ వి. హనుమంత రావు. ఈ సందర్బంగా ఆయన బతుకమ్మ కుంటను అభివృద్ది చేయడంలో, పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినందుకు అభినందించారు. ఈ సందర్బంగా కీలక సూచన చేశారు కమిషనర్ ను. ఇక నుంచి బతుకమ్మ కుంట సంరక్షణను చూడాలని కోరారు. బతుకమ్మకుంటను బాగా అభివృద్ధి చేశారని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని,…
-

భారత్, చైనా మధ్య ఫ్లైట్ సర్వీసులు షురూ
తొలగిన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు ఢిల్లీ : ఏడు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత భారత , చైనా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా విదేశాంగ శాఖ మంత్రి పిలుపు మేరకు చైనా దేశంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, లాజిస్టిక్, టెక్నాలజీ పరంగా సత్ సంబంధాలు పెంపొందించు కోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











