Category: News
-

రొమ్ము క్యాన్సర్ పై మహిళల్లో చైతన్యం
సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నారని, వారిలో మానసికంగా, శారీరకంగా మనోబలాన్ని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు సుధా ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి. ఆమె మీడియాతో మాట్లాడారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన కేవలం ఒక కారణం కాదని, ఇది ప్రతి స్త్రీకి మనం రుణపడి ఉన్న బాధ్యత అని పేర్కొన్నారు. సుధా రెడ్డి ఫౌండేషన్ , పింక్ పవర్ రన్…
-

28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్
ప్రకటించిన సుధా రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ హైదరాబాద్ : సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్ నిర్వహించనున్నారు. ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు దీనిని చేపడుతూ వస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా. నెక్లెస్ రోడ్లో వేలాది మందితో కలిసి, హైదరాబాద్ హృదయాన్ని గులాబీ సముద్రంగా మారుస్తారు. ఇది సంఘీభావం, బలం, ఆశను సూచిస్తుంది. పింక్ పవర్ రన్ కేవలం మారథాన్ కాదు. ఇది…
-

కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్స్కు తీరని ద్రోహం
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి హైదరాబాద్ : అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలు చేయక పోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటుగా మార్చుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) బృందం సభ్యులు. గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులకు ఇచ్చిన…
-

యూరియా అడిగితే రైతులపై దాడులు చేస్తే ఎలా..?
తెలంగాణ సర్కార్ పై మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్ అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని చేసి, రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాడని మండిపడ్డారు. ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి అని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్…
-

పాకిస్తాన్ మానవ హక్కులపై దృష్టి పెట్టాలి
ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్న రాయబారి ఢిల్లీ : మానవ హక్కులపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్కు భారత్ పిలుపునిచ్చింది. రెచ్చగొట్టే ప్రకటనలపై తీవ్రంగా స్పందించింది. భారత భూభాగాన్ని ఆక్రమించడాన్ని అంతం చేయాలని కోరారు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, స్వంత ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం కంటే దాని ఆర్థిక వ్యవస్థ , మానవ హక్కుల రికార్డును మెరుగు పరచుకోవాలని భారతదేశం పాకిస్తాన్కు పిలుపునిచ్చింది. ఈ వారం ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన పేలుడులో 24…
-

ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
శాసన సభలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు . బుధవారం శాసనసభలో చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్-2025 కు ఆమోదం తెలపడం పట్ల సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆక్వా రంగాన్ని జోన్, నాన్ జోన్ గా విభజించి అభివృద్ధిపై దృష్టి పెట్టారని అన్నారు. ఆక్వా రైతులు తప్పనిసరిగా…
-

హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటు : సవిత
పట్టు సాగు పెంచేలా రైతులకు అవగాహన అమరావతి : హిందూపూరంలో చేనేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ) మంజూరు చేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ క్లస్టర్ తో 292 మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన పేషీలో ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి హిందూపురంలో స్మాల్…
-

ఏఐ ఎదురు దెబ్బలను తట్టుకున్న గూగుల్
ఆధిపత్యంగా మార్చేశామన్న సిఇఓ పిచాయ్ అమెరికా : టెక్నాలజీ రంగంలో ఏఐ , చాట్ జీపీటీ సంచలనం రేపాయి. ప్రస్తుతం పెర్పెల్సిటీ దుమ్ము రేపుతోంది. గూగుల్ కు దడ పుట్టిస్తోంది. ఇవాళ ఏఐ బ్రౌజర్ ను కూడా లాంచ్ చేశారు సదరు సంస్థ సీఈఓ. దీంతో గూగుల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్. కేవలం ఒక సంవత్సరంలోనే ఏఐ ఎదురు దెబ్బలను ఆధిపత్యంగా మార్చింది. అనేక మంది…
-

మోహన్ లాల్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకారంపై ప్రకటన హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనంగా మారారు. ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై కామెంట్ చేశారు. ఈసారి ఈ జాతీయ అత్యున్నత పురస్కారానికి ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ను ఎంపిక చేసింది. ఢిల్లీలోని రాజ్ భవన్ లో జరిగిన ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మోహన్ లాల్…
-

కార్యకర్తల కోసం వైసీపీ డిజిటల్ బుక్
ఆవిష్కరించిన మాజీ సీఎం వైఎస్ జగన్ అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక పెద్ద ఎత్తున తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను టార్గెట్ గా చేయడం, అక్రమ కేసులు బనాయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు గురైన వారికి మరింత బలాన్ని, మద్దతును ఇచ్చేందుకు గాను ఆయన డిజిటల్ బుక్ ను…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











