Category: News
-

దిగ్గజ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీ : సీఎం
ఏపీలో ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని అన్నారు. క్వాంటం వ్యాలీతో ఇక్కడ ఓ ఎకో సిస్టం ఏర్పాటు అవుతోందని తెలిపారు. క్వాంటం కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి…
-

చెత్తనే కాదు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా
సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన పల్నాడు జిల్లా : చెత్తనే కాదు చెత్త రాజకీయాలను శుభ్రం చేస్తానని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి పోయిందన్నారు. చెత్త పైనా పన్ను వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నుతో పాటు వారు వదిలి వెళ్లిన చెత్తనూ తొలగించాం…
-

వాహన కొనుగోలుదారులపై భారం తగదు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహన కొనుగోలుదారులపై భారం వేయడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. దీని వల్ల వాహన తయారీదారులకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు వేలాది మంది ఉన్నారని, వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు . విచిత్రం ఏమిటంటే పెరిగిపోతున్న…
-

చావు బతుకుల మధ్య మాజీ డీఎస్పీ నళిని
నా పేరును ఏ రాజకీయ పార్టీ వాడుకోవద్దు హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన గ్రూప్ -1 డీఎస్పీ పోస్ట్ ను త్యాగం చేసిన నళిని ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. ఈ సందర్బంగా తన మనసులోని బాధను వ్యక్తం చేస్తూ బహిరంగంగా లేఖ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి తన స్వంత ఫేస్ బుక్ ఖాతా వేదికగా తన ఆవేదనను పంచుకుంది. పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో…
-

వెంచర్ క్యాపిటల్ కాదు అడ్వెంచర్ క్యాపిటల్ కావాలి
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముంబై : ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో పాటు టాప్ లాసిజిస్టిక్ కంపెనీ అమెజాన్కు అతిపెద్ద క్యాంపస్ తెలంగాణలోనే ఉందని తెలుసు కోవాలని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ (టీ-హబ్) హైదరాబాద్లో ఉందన్నారు. కేవలం 10 సంవత్సరాల్లోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు, మిగతా భారతదేశం ఎందుకు చేయలేక పోయిందని కేటీఆర్ నిలదీశారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికన్…
-

తెలంగాణ ఆత్మ గౌరవానికి బతుకమ్మ ప్రతీక
పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, నాగరికతకే కాదు ఆత్మ గౌరవానికి ప్రతీక బతుకమ్మ అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ్టి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు, ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలందరికి పేరు పేరునా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే…
-

24న బహుజనుల బతుకమ్మ : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ లో బీసీ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లే లక్ష్యంగా ఈనెల 24వ తేదీన బహుజనుల (బీసీ) బతకమ్మ నిర్వహిస్తామని ప్రకటించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ బతుకమ్మ వేదికగా బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు బీసీ మహిళల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వద్ద బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి ఆధ్వర్యంలోవాల్…
-

దేశ వ్యాప్తంగా 474 రాజకీయ పార్టీలు రద్దు
సంచలన ప్రకటన చేసిన ఎన్నికల సంఘం న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. పలు పార్టీలపై వేటు వేసింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలలో 25 పార్టీలు రద్దయ్యాయి. వీటిలో జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్ సత్తా పై కూడా వేటు వేసింది. ఇది తెలుగు వారిని షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం ఈ ప్రక్షాళన…
-

బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత ఢిల్లీ : బీసీ యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా తాము కృషి చేస్తున్నామని చెప్పారు మంత్రి ఎస్. సవిత. అత్యధికంగా బీసీ యువతకు జాబ్స్ వచ్చాయి. ఈ సందర్బంగా ఏపీకి స్కోచ్ అవార్డు వరించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం ఎస్ . సవిత ప్రసంగించారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మెగా డీస్సీకి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా…
-

2 రోజుల కస్టడీకి వ్యాపారవేత్త సమీర్ మోడీ
ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న ఖాకీలు న్యూఢిల్లీ : ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త సమీర్ కె మోడీకి బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం చేశాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో తనను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలో పోలీసులు. అనంతరం సమీర్ మోడీని కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన అనంతరం కోర్టు వ్యాపారవేత్తకు 2 రోజుల పాటు విచారణ నిమిత్తం కస్టడీకి ఛాన్స్ ఇచ్చింది. ఇదే సమయంలో బాధితురాలిపై నిందితుడు దాఖలు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











