Category: News
ఎస్ఎస్ సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్
ప్రకటించిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను…
20 వేల మందికి పైగా ఉపాధి కల్పన
జేఎస్ఎస్ మహా విద్యా పీఠ్ ప్రకటన తిరుపతి : ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది కర్ణాటకకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ జేఎస్ఎస్ మహా విద్యాపీఠ్. ఈ ఒప్పందం…
జేఎస్ఎస్ క్యాంపస్ లో 74 కోర్సులు
వెల్లడించిన విద్యా శాఖ మంత్రి లోకేష్ అమరావతి : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. కర్ణాటకకు చెందిన జెఎస్ఎస్ ప్రతిపాదిత…
క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు
వెల్లడించిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. పలు కంపెనీల ప్రాజెక్టులకు ఆమోదం…
ఏపీ కేంద్రంగా రేర్ ఎర్త్ మినరల్స్
ఎకో సిస్టమ్ రావాలన్న సీఎం బాబు అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని వాటిని ఉపయోగించుకునేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం…
చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యం
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత కడప జిల్లా : ఏపీ కూటమి సర్కార్ విద్యా రంగం అభివృద్దికి ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ…
మాతృ భాషను విస్మరించొద్దు : నారా లోకేష్
ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని ఆదేశం అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మ్యాథ్స్,…
డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు
కీలక సూచనలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి.…
కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక
ప్రభుత్వ బడిపై నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం పార్వతీపురం మన్యం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర…
భారత్-యూకే మధ్య కీలక చర్చలు
ఒక చారిత్రాత్మక మైలురాయి ఫ్రాన్స్ : భారత్ , యుకె దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొన్నాయి. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత కీలకమైన జి-7…
నీటి విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలి
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో చోటు చేసుకున్న ప్రధాన…
డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ
కీలక అంశాలపై విస్తృత చర్చలు ఫ్రాన్స్ : విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఈ సందర్బంగా ఆయన జి 7…
కృష్ణలంక సీఐపై విచారణకు ఆదేశం
ఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రౌడీషీటర్ లాకప్ డెత్ పై స్పందించారు.…
ప్రజల కోసం రిషికొండ ప్యాలెస్
ఏపీ మంత్రుల బృందం ప్రకటన అమరావతి : ఏపీ సబ్ కమిటీ కీలక ప్రకటన చేసింది. ప్రజాధనం ఎలా వృథా చేశారో చూపించడానికి టికెట్ పెట్టి ప్రజలను, స్కూల్ పిల్లలను…
ఏపీలో యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి
దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈనెల 21న యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా…
రూ 2 వేల స్కాం పూర్తిగా అబద్దం : పొన్నం ప్రభాకర్
మేం చిల్లర రాజకీయాలు చేయాలని అనుకోం హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్…
మా సంస్థను ప్రజా ఉద్యమంగా మారుస్తాం
సంచలన ప్రకటన చేసిన కె. అన్నామలై చెన్నై : భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అమెరికా : ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్పై కొత్తగా సైనిక చర్యలు తప్పవని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇరాన్తో ఘర్షణకు ముగింపు పలికే ఉద్దేశంతో…
సైబర్ నేరస్తులను ఉపేక్షించొద్దు : సుప్రీంకోర్టు
ఈ నేరగాళ్లు పరాన్నజీవులని షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సైబర్ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి…
సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబర్ వన్
కీలక ప్రకటన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి అమరావతి : సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబర్ వన్ అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల…