Category: News
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో హక్కుల ఉల్లంఘన
ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటిష్ ఎంపీలు లండన్ : పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, పాలనాపరమైన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ యునైటెడ్ కింగ్డమ్కు…
యూసుఫ్ పఠాన్ పై మహువా మోయిత్రా ఫైర్
టీఎంసీపై గెలిచి అమిత్ షాను కలిస్తే ఎలా కోల్ కతా : టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. భారత మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీగా ఉన్న యూసుఫ్…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి అమరావతి : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై…
కేంద్రం నిర్వాకంపై ఇండియా కూటమి యుద్దం
స్పష్టం చేసిన కూటమి పార్టీ నేతల వార్నింగ్ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో ‘ఇండియా’ (INDIA) కూటమికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది.…
రామోజీరావుకు సీఎం చంద్రబాబు నివాళి
ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అమరావతి : అక్షర యోధుడు రామోజీరావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు…
బీహార్లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం
బాధాకరమన్న మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి…
డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి
వినియోగదారుల సమస్యలకు పరిష్కారం తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 8వ తేదీన సోమవారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గం||ల వరకు…
అరవింద్ కేజ్రీవాల్ తో మమతా బెనర్జీ భేటీ
దేశంలో రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చలు న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన అనంతరం…
కుప్పం బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఔట్
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడుఅమరావతి : ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశాఉ. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం…
డీసీఏ ఆధ్వర్యంలో 166 మెడికల్ షాపులు తనిఖీలు
41 దుకాణాలకు నోటీసులు జారీ చేసిన సంస్థ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు పెంచింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ). 166 మెడికల్ షాపులను తనిఖీ చేసింది.…
సీబీఎస్ఈ లోపాలను బయట పెట్టిన సార్థక్
అభినందించిన ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీ : సీబీఎస్ఈ – ఓఎస్ఎం లోని లోపాలను బయట పెట్టాడు ధైర్యంగా 18 ఏళ్ల సార్థక్ . ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా…
ఈటెల ఫ్లెక్సీల ఏర్పాటులో నిందితుల అరెస్ట్
అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది.…
జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి
రాష్ట్ర బిజేపి అధ్యక్షుడికి జర్నలిస్టుల వినతి హైదరాబాద్ : రాష్ట్రాల, కేంద్ర పాలిత జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో పెన్షన్ పథకం అమలుచేయాలని సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు…
రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన టీడీపీ
ప్రకటించిన చంద్రబాబు నాయుడు అమరావతి : తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ముగ్గురు సభ్యులను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు…
ఆంధ్రప్రదేశ్ ను వెంటాడుతున్న వడగాల్పులు
కీలక ప్రకటన చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : ఏపీని వడగాల్పులు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా…
త్రీ-టైర్ హెల్త్కేర్ సిస్టమ్ మరింత మెరుగు పడాలి
కీలక సూచనలు చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి : ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంటువ్యాధులు కాని వ్యాధులు, జీవనశైలి వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా…
మోదీ ప్రభుత్వంపై సోనం వాంగు చుక్ ఫైర్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలిన్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షలుగా భావించే , లక్షలాది మంది భవిష్యత్తును నిర్దేశించే నీట్ -యుజి 2026, సీబీఎస్ఈ పరీక్షలు…
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
నిప్పులు చెరిగిన బొద్దింకల జనతా పార్టీ న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బొద్దింకల జనతా పార్టీ (సీజేపీ). నీట్ , సీబీఎస్ఈ…
బొద్దింకల జనతా పార్టీ నిరసన కేంద్రంపై ఆందోళన
సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : అభిజిత్ దిప్కే సారథ్యంలోని బొద్దింకల జనతా పార్టీ (సీజేపీ) శనివారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున…
కార్యకర్తలను నాయకులుగా తయారు చేస్తాం
గొడ్డలి పార్టీ ఆరోపణలు తప్పని నిరూపించాం గుంటూరు జిల్లా : ఏపీ సీఎం , టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని…