Author: VijayaBhaskar
శ్రీలంక టూర్ కు వైభవ్ సూర్యవంశీ ఎంపిక
కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. శ్రీలంకలో పర్యటించి భారత -ఎ – జట్టు…
ప్రతి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన జోన్ – నాన్ జోన్ విధానాన్ని…
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝలక్
4 ఓవర్లు 39 రన్స్ 4 వికెట్లు తీసిన స్టార్ బౌలర్ ధర్మశాల : ఐపీఎల్ 19 సీజన్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో బుమ్రా సారథ్యంలోని…
వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
స్పష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేరళలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి సీఎంగా వీడీ సతీశన్ ను నియమిస్తున్నట్లు…
రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
ఇక నుంచి రాయలసీమ రక్షణ సీమ అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్రవారం రాయలసీమలో పర్యటించనున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45…
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు…
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం…
ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
కీలక రంగాలలో సహకారం పై చర్చలు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస్ట్రేలియా హై కమిషనర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీలక రంగాలలో…
టి20 జట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?
కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కంటిన్యూ ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టి20 జట్టును ప్రకటించే పనిలో పడింది. ఇప్పటికే ఆ జట్టును ముందుండి…
స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు అమరావతి : అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావును అభినందిస్తున్నట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు…
సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న సీఎం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు తక్షణమే యాక్షన్ ప్లాన్…
రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులు నష్ట పోకుండా కనీస…
అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్
46 బాల్స్ 7 ఫోర్లు 3 సిక్సులు 71 రన్స్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో యంగ్ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ కు…
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
టీవీకే పార్టీకి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలుచెన్నై : ఉత్కంఠకు తెర దించుతూ టీవీకే పార్టీ విజయ్ శాసన సభలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు…
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు తప్పకుండా న్యాయం చేస్తామని త్వరలోనే విశ్వ…
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
సంచలన ప్రకటన చేసిన తిరుగుబాటు నేత షణ్ముగం చెన్నై : తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సన్నివేశం ఎదురు కాలేదు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విజయ్…
కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్రబాబు
ఎంట్రప్రెన్యూర్ గా మారితేనే సంపద సృష్టికి ఛాన్స్ అమరావతి : చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆస్పత్రి ఇప్పుడు విస్తరించి 30 వేల కోట్ల ఆస్తిగా మారిందన్నారు సీఎం చంద్రబాబు…
హాస్టల్స్ కోసం రూ. 110 కోట్లు చెల్లింపు
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : వచ్చే ఏడాది మరో 10 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామని ప్రకటించారు మంత్రి ఎస్. సవిత. విద్యార్థులు క్రమశిక్షణతో…
ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్
కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.2 BHK ఇళ్ల కేటాయింపు…
బండి భగీరథ్ బెయిల్ దావాపై హైకోర్టు విచారణ
పోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు. ఈ కేసులో…