100 శాతం డిజిటైజేష‌న్ చేసిన వారికి స‌న్మానం

హైద‌రాబాద్ : రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హూజూర్ న‌గ‌ర్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్ ఓట్ల ప్ర‌క్రియ‌పై స్పందించారు. ఈ రోజు వరకు నియోజకవర్గంలో…

టెక్ మ‌హీంద్రా నిర్వాకంపై బాధితురాలి ఆందొళ‌న

హైద‌రాబాద్ : మేడ్చ‌ల్ మల్కాజిగిరి జిల్లా ప‌రిధిలో ఉన్న ప్ర‌ముఖ టెక్ కంపెనీ టెక్ మ‌హీంద్రా కంపెనీ ముందు సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా ప‌ని చేస్తున్న భావ‌న ఆందోళ‌న‌కు దిగారు. త‌న‌ను అకార‌ణంగా తొల‌గించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యాజమాన్యం…

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఘ‌నంగా జ్యేష్ఠాభిషేకం

తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరా జస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో శ్రీ గోవింద రాజ స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ…

ఏపీలో భూ రికార్డుల‌కు శాశ్వ‌త‌మైన భ‌ద్ర‌త

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తీపి క‌బురు చెప్పారు. వారికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ఇందులో భాగంగా మీ భూమి-బ్లాక్…

26న రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 26న చేనేత సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నామని మంత్రి సవిత వెల్ల‌డించారు. చీరాలలో ప్రగడ కోటయ్య…

పేప‌ర్ లీక్ ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం

న్యూఢిల్లీ: పరీక్షా పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. పీఎం జాతిని ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియోలో పునరుద్ఘాటించారు. ఆ వీడియోలో,…

దుష్ప్రచారాన్ని వేగంగా తిప్పికొట్టాలి : సీఎం

విజ‌య‌వాడ : పోలీసులు ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే పరిమిత సిబ్బందితోనూ క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించవచ్చని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇందుకు ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని గుర్తు చేశారు. పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా అందుబాటులో ఉండాలని,…

భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం దారుణం : గురుమూర్తి

చిత్తూరు జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు , మాజీ టీటీడీ చైర్మ‌న్ భూమన కరుణాకర రెడ్డి కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యలను తిరుపతి లోక్‌సభ సభ్యులు డాక్టర్ మద్దిల…

అమెరికా ప‌ర్య‌ట‌న‌కు చెవిరెడ్డికి కోర్టు ప‌ర్మిష‌న్

చిత్తూరు జిల్లా : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి భారీ ఊర‌ట లభించింది. ఆయ‌న‌పై కేసులు న‌మోదైన నేప‌థ్యంలో తాను అమెరికా వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు విచార‌ణ…

స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ సౌమ్యనాథ స్వామి అనుగ్ర‌హం

తిరుప‌తి : నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాలలో భాగంగ‌గా రెండో రోజు రాత్రి హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ సౌమ్యనాథ స్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్ర‌హించారు.…