Author: VijayaBhaskar
ఏపీలో ఐదు రోజుల పాటు సీఎం పర్యటన
ఇవాల్టి నుంచి ప్రారంభమైన చంద్రబాబు టూర్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే పరిపాలనా పరంగా అపారమైన అనుభవం కలిగిన…
ఐపీఎల్ ఫైనల్స్ను తలపించిన ఏపీఎల్ ఫైనల్స్
గెలిచిన, రన్నర్ రప్గా నిలిచిన జట్లకు లోకేష్ ట్రోఫీ ప్రదానం అమరావతి : ఏపీలోని మంగళగిరిలో నిర్వహించిన ఏపీఎల్ ఐపీఎల్ ను తలపించేలా చేసింది. కూటమి సర్కార్ వచ్చాక ఆంధ్రా…
టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం
కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ సర్కార్ అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా మరింత పారదర్శకంగా ఉండేలా చూస్తోంది. ఈ మేరకు కీలక…
ఖనిజాలకు విలువ జోడింపుపై ప్రత్యేక దృష్టి
గనుల శాఖపై సమీక్ష లో సీఎం చంద్రబాబు అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు…
గజ వాహనంపై భక్తులను కరుణించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
అడుగడుగునా కర్పూరహారతులతో స్వామివారికి ఘన స్వాగతం తిరుపతి : తిరుపతి పరిధిలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భారీ ఎత్తున…
రేపే విశాఖకు రాష్ట్రపతి ముర్ము రాక
భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అమరావతి : భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి రాక…
రైతులు శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేయాలి
స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి…
సీఎం అయినా మారని విజయ్ వ్యక్తిత్వం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు విశాల్ చెన్నై : అగ్ర నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై ప్రశంసలు కురిపించారు స్టార్ హీరో విశాల్.…
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
వర్షాలు సమృద్దిగా పడాలని కోరుకుంటున్నా అమరావతి : భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి…
లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం
రావాలని కోరిన అధవ అర్జున, తిరుమాళవన్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మిత్రపక్షాలతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు.…
సాధారణ ఇంజనీర్ అక్రమాస్తులు రూ. 100 కోట్లు
మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ల మాటేంటి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల అక్రమాస్తులు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వాళ్లు, బాధ్యతాయుతమైన…
రిటైర్మెంట్ పై బెన్ స్టోక్స్ ఎమోషనల్
కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇంగ్లండ్ : ప్రపంచ క్రికెట్ రంగం నుంచి ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ బెన్ స్టోక్స్ నిష్క్రమించ బోతున్నాడు. తాను రిటైర్మెంట్ అవుతున్నానని సంచలన…
తెలంగాణలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ
42.33% గణన (ఎన్యూమరేషన్) పరిధిని దాటింది హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా…
ఐర్లాండ్ తో సీరీస్ ఓడి పోవడం బాధాకరం
మా వాళ్లు ఇంకా మారాల్సి ఉందన్న అయ్యర్ ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో అత్యంత బలమైన భారత జట్టు ఘోరంగా ఓడి పోయింది. ఆటగాళ్ల…
వెంకట నారాయణ నియాకం సీఎం వ్యక్తిగతం
కీలక వ్యాఖ్యలు చేసిన వీసీకే ప్రెసిడెంట్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా…
టీమ్ ఇండియా ఆటతీరుపై గంభీర్ అసహనం
ఐర్లాండ్ తో 2-0 సీరీస్ కోల్పోవడంపై ఆగ్రహం ఐర్లాండ్ : భారత జట్టు ఆట తీరుపై ప్రధానంగా బ్యాటింగ్ లో పూర్ పర్ ఫార్మెన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
తెలంగాణలో గాడి తప్పిన కాంగ్రెస్ పాలన
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రభుత్వ…
జగన్ కామెంట్స్ పై భగ్గుమన్న నారా లోకేష్
స్మార్ట్ కిచెన్ లను సమర్థించిన మంత్రి అమరావతి : ఆరు నూరైనా సరే ఎవరు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా తాము స్మార్ట్ కిచెన్లను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి నారా…
వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి
స్పష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి : వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో అప్రమత్తత అవసరమని ఆరోగ్య శాఖ మంత్రి…
తెలంగాణ లోనూ పశ్చిమ బెంగాల్ ఫలితాలే
పునరావృతమవుతాయని నితిన్ నబిన్ జోస్యం హైదరాబాద్ : ఆరు హామీల’ను నెరవేర్చక పోవడం ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదివారం…