నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు
నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం అద్భుత పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ…
ఏపీలో వేగవంతంగా పక్కా గృహాల నిర్మాణం
అమరావతి : 2024 తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పక్కాగృహాల నిర్మాణాలను వేగవంతం చేసిందని మంత్రి పార్ధసారధి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి కేంద్రానికి పంపించి మంజూరు చేయించుకోవడం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్…
హైకోర్టు ప్రాంగణంలో డా.అంబేడ్కర్ విగ్రహం
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో దళిత వర్గాల సుదీర్ఘ స్వప్నం త్వరలో నేరవేరనుంది, తన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు తనని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దళిత న్యాయవాదులతో చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ తన ఆనందాన్ని పంచుకున్నారు .ఈసందర్భంగా మాట్లాడుతూ…
ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : భరత్
అమెరికా : న్యూయార్క్లో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్కు రావాలని ఆహ్వానించారు ఏపీ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలలుపునిచ్చారు. అంతే కాకుండా పారిశ్రామిక వృద్ధికి తోడ్పడాలని ఎస్సార్ క్యాపిటల్ (Essar…
అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటు
న్యూఢిల్లీ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంచలన ప్రకటన చేసింది. ఈసందర్బంగా ఏపీకి తీపి కబురు చెప్పింది. అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటుకు NTPC ప్రణాళిక చేపట్టింది. ఈ సోలార్ పార్క్ నిర్మాణం ,నిర్వహణ దశల్లో…
జూలై చివరి నాటికి బోగాపురం విమానాశ్రయం సిద్దం
విశాఖపట్నం జిల్లా : అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరైనందున, అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానాశ్రయాన్ని పరిశీలించిన మంత్రి, ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసేందుకు…
సీఎం నిర్ణయం మెట్రోపై రోజుకు రూ. కోట్ల భారం
మెట్రో రైలు భవిష్యత్తుపై ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం నెలకొందని, కేంద్రానికి లేఖలు రాస్తూ ముఖ్యమంత్రి కాలక్షేపం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వివేకానంద్ అన్నారు. హైదరాబాద్: L అండ్ T నుండి హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకోవడంలో ముఖ్యమంత్రి ఎ.…
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వయనాడు ఘటన : సీఎం
కేరళ : కేరళ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న వయనాడు కొండ చరియలు విరిగి పడిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సందర్బంగా దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం వీడీ సతీశన్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండు…
సెంట్రల్ రిడ్జ్ను పరిరక్షించడానికి చర్యలు : అమిత్ షా
న్యూఢిల్లీ : సెంట్రల్ రిడ్జ్ను పరిరక్షించడానికి కేంద్రం చట్టపరమైన మార్గాన్ని అనుసరిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఇక్కడ భారీ మొక్కల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం షా మాట్లాడుతూ, రిడ్జ్ ప్రాంతంలో 100 ఏళ్లపాటు మనుగడ సాగించే నేరేడు, మామిడి, అర్జున…
హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్ ధోనీ : విజయ్
చెన్నై : ఇవాళ భారత క్రికెట్ రంగంలో తనదైన ముద్ర వేసిన జార్ఖండ్ డైనమెట్, మాజీ కెప్టెన్ , చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. జూలై 6న ఆయన పుట్టారు. ఈ సందర్బంగా…
















