లోక్ సభ ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలలో బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లును ఆమోదించగా ప్రతిపక్ష ఎంపీల నుండి తీవ్ర నిరసనల మధ్య లోక్సభ ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లును చర్చ లేకుండా ఆమోదించింది. రాజ్యసభ సోమవారం బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు, 2026ను…
ఆదర్శ కుటుంబంలో చిట్టిబాబుగా వెంకటేశ్
హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆదర్శ కుటుంబం “. ఈ సినిమాలోని ఆసక్తికరమైన పాత్రల పరిచయ కార్యక్రమాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా…
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు
అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాసన సభ, శాసన మండలి సమావేశాల తేదీలను వెల్లడించారు. ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని…
ఎంపీ రేణుకా చౌదరి వినూత్న ప్రదర్శన
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలనంగా మారారు. ఆమె ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో గుర్తింపు పొందారు. ఉన్నట్టుండి సోమవారం పార్లమెంట్ సమావేశాలలో అరుదైన సన్నివేశానికి వేదికైంది ప్రాంగణం. కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన…
భూములు కోల్పోయిన రైతులకు ఎంపీ భరోసా
వనపర్తి జిల్లా : భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపీ డీకే అరుణ భరత సింహా రెడ్డి. మహబూబ్నగర్ – డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన…
కొత్త తరం నేరాలపై దృష్టి సారించాలి : డీజీపీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. సమీక్షలు చేపడుతూ కీలక సూచనలు చేస్తున్నారు. తాజాగా డీజీపీ పర్యటనలో భాగంగా…
యశ్ లాంటి సూపర్స్టార్ను చూడలేదు : నయనతార
చెన్నై : ఇండియన్ లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ నటి నయనతార సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కీ రోల్ పోషించింది గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ మూవీలో. బెంగలూరు వేదికగా జరిగిన చిత్రం…
జక్కన్న వారణాసిలో ‘రుద్ర’గా మహేష్ బాబు
హైదరాబాద్ : రోజు రోజుకు మహేష్ బాబు నటిస్తున్న జక్కన్న దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారణాసి. ఇంకా సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల కాకుండానే కోట్ల వర్షం కురుస్తోంది సినీ నిర్మాతకు.…
ప్రతి ఒక్కరికీ ఓ విజన్ ఉండాలి : చంద్రబాబు నాయుడు
విజయవాడ : సమాజానికి ఏమిచ్చాం, దేశానికి ఏం చేశాం అన్నదే లక్ష్యంగా పని చేయాలి అని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఒకరు ప్రకృతి కోసం, మరొకరు పర్యావరణం కోసం, ఇంకోకరు నీటి సంరక్షణ కోసం పని చేయాలన్నారు. రాష్ట్రానికి…
అగ్రిగేటర్లకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు
హైదరాబాద్: గిగ్ , ప్లాట్ఫారమ్ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు కొన్ని గంటల ముందు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను విరమించేందుకు గిగ్, ప్లాట్ ఫామ్ సంస్థల నేతలు ఒప్పుకున్నారని ప్రకటించారు మంత్రి డాక్టర్…















