మాజీ మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు
వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో లొంగి పోయిన మాజీ మావోయిస్టులకు తీపి కబురు చెప్పారు డీజీపీ సీవీ ఆనంద్. మాజీ మావోయిస్టులతో సమావేశం అయ్యారు. గృహ వసతి, న్యాయ సహాయం, ఉపాధి అవకాశాలు , ఆర్థిక సహాయానికి సంబంధించిన వారి…
మాజీ సైనికులకు సీఎం చంద్రబాబు భరోసా
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులు, మాజీ సైనికులను కలిశారు.…
నేరాలు తగ్గేలా భద్రత పెరిగేలా చర్యలు : అనిత
అమరావతి : రాష్ట్రంలో కొనసాగుతున్న నేరాలు అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. నేరాలు తగ్గేలా, భద్రత పెరిగేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రజల భద్రత విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు…
విద్యార్థులపై బలప్రయోగం దారుణం : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నేత, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఝార్ఖండ్ లో శాంతియుతంగా తమ సమస్యల పరిష్కారం రోడ్డెక్కి నిరసన తెలియ చేస్తున్న విద్యార్థులపై అత్యంత దారుణంగా బల ప్రయోగం చేయడం పట్ల తీవ్ర…
సర్ ప్రక్రియపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ : ఎస్.ఐ.ఆర్ మొదటి దశ ప్రక్రియ కంటే రెండో దశలో బీఎల్ఏలు మరింత అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ల వారీగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా కీలక సూచనలు…
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టాలి : వంశీ చందర్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు CWC ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్ఎస్ఏ జాతీయ ఇన్చార్జ్ చల్లా వంశీచంద్ రెడ్డి. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా కాంగ్రస్ పార్టీ…
‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ
హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…
నాగార్జునసాగర్లో సీఎం ‘వరుణ యాగం’
నల్లగొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో వర్షాలు కురియాలని ప్రభుత్వం తరపున సీఎం వరుణ యాగానికి శ్రీకారం చుట్టారు. ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. యాగం సందర్బంగా…
కేసీఆర్ పై మరీ ఇంత దిగజారి రాస్తే ఎలా..?
హైదరాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ సీఎం , తమ పార్టీ బాస్ కేసీఆర్ పట్ల మరీ దిగజారుడు రాతలు రాస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై. ఈ సందర్బంగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 72…
విద్యార్థుల నిరసనలపై చర్చకు అమిత్ షా సిద్ధం
న్యూఢిల్లీ : కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన ప్రకటన చేశారు. విద్యార్థుల ఉద్యమం , దానికి సంబంధించిన కార్యకలాపాలపై సమగ్రమైన, వివరమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి…
















