Category: News
గంగపుత్రుల కుటుంబాలతో విడదీయలేని బంధం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : తనకు గంగపుత్రుల కుటుంబాలతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. తన నియోజకవర్గానికి బీసీ…
కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్
అవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని కామెంట్స్ అమరావతి : తన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాయడం పట్ల స్పందించారు విజయవాడ…
కార్యకర్తలే జనసేన పార్టీకి బలం
కీలక ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ అమరావతి : జనసేన పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలని, వారు లేకుంటే పార్టీకి మనుగడ లేదన్నారు. లక్షల మంది కార్యకర్తల కంటే నిబద్దతతో పార్టీ…
అక్కా చెల్లెళ్లతో ఆటాడుకుంటున్న చంద్రబాబు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం : మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంటు…
వెంకట నారాయణ నియామకంపై బీజేపీ ఫైర్
ఇది పూర్తిగా చట్ట విరుద్దమని ఆగ్రహం చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు.…
విశ్వకర్మలను ఒక్కటిగా గుర్తించాలి
అడ్లూరి రవీంద్రాచారి డిమాండ్ హైదరాబాద్ : విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 11 నుండి…
స్త్రీ శక్తి పథకం సాధికారతకు దర్పణం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి…
ఏపీ విద్యా వ్యవస్థ దేశానికి రోల్ మోడల్
కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ అమరావతి : ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న మోడల్ ఎడ్యుకేషన్ దేశానికి రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఉందన్నారు విద్యా, ఐటీ శాఖ…
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు..?
సంకేతాలు ఇచ్చిన ట్రబుల్ షూటర్ షా న్యూఢిల్లీ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన పదవులు మార్చే ఛాన్స్ లేక పోలేదని పెద్ద ఎత్తున ప్రచారం…
APAIMS 2.0 వ్యవస్థతో అక్రమాలకు చెక్
ఎరువుల పంపిణీపై ఏపీ సర్కార్ ప్రకటన అమరావతి : ఎరువు పంపిణీలో పూర్తి పారదర్శకత ఉండేందుకు ఏపీ కూటమి సర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్యవస్థను తీసుకు వచ్చింది. గత ప్రభుత్వ…
చరిత్ర సృష్టించిన సీఎం జోసఫ్ విజయ్
ఆరు కిలోమీటర్ల మేర మారథాన్ లో పరుగులు చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ , తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు.…
తహశిల్దార్ ఆస్తులు రూ. 5.05 కోట్లు
వెల్లడించిన అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ : తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి తిమింగలాలు బయట పడుతున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా…
‘గోల్డ్మ్యాన్ సూర్య భాయ్’ అరెస్ట్
సీఎం, సీపీకి తాను క్లోజ్ అంటూ మోసం హైదరాబాద్ : గోల్డ్ మ్యాన్ గా పేరు పొందాడు సూర్య భాయ్. తను తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించాడు.…
బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి
బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ హైదరాబాద్ :తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీల…
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి
నియమించిన ఏపీ కూటమి ప్రభుత్వం ఆదేశం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వై. శ్రీలక్ష్మిని…
ఎమర్జెన్సీ చారిత్రక సంఘటన కాదు
ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : శివసేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచలన ప్రకటన…
ఆర్డీఎస్ కు నీళ్లు అందడం లేదు : సీఎం
పంచాయతీలు వద్దు పరిష్కారమే ముద్దు కర్ణాటక : సీఎం ఎ . రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ కావాలా సమస్య పరిష్కారం కావాలా అంటే ముందుగా నేను…
ఏపీలో గంజాయి లేకుండా చేస్తాం
ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ప్రకటన అమరావతి : ఏపీలో గంజాయి లేకుండా చేస్తామని , మాదక ద్రవ్యాల వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ ఈగల్ చీఫ్…
ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు
ఒకే ఫ్రేమ్లో CBN, రేవంత్, DK కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. గురవారం తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా…
నేటి నుంచి తెలంగాణలో ఇంటింటి సర్వే
సర్ ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన హైదరాబాద్ : జనాభా గణనకు సంబంధించిన ఇంటింటి సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్ సర్వే వచ్చే…