తుమ్మితే చాలు కూలిపోయే ప్ర‌భుత్వం ఇది : బండి

హైద‌రాబాద్ : ఉన్న‌ట్టుండి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ తెలంగాణ‌లో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ పై బాంబు పేల్చారు. ఎవ‌రూ కూల్చాల్సిన ప‌ని లేద‌ని , బీజేపీ తుమ్మితే చాలు…

క్షుద్ర పూజ‌లు చేస్తున్న మాజీ మంత్రులు : సీఎం

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీఆర్ఎస్ నేత‌లు, మాజీ మంత్రుల‌పై. ఇప్ప‌టికే క్షుద్ర పూజ‌లు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేయ‌డం, దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్…

స్త్రీ శ‌క్తి ప‌థ‌కం మ‌హిళా సాధికార‌త‌కు ద‌ర్ప‌ణం

అమ‌రావతి : స్త్రీ శ‌క్తి ప‌థ‌కం మ‌హిళా సాధికార‌త‌కు ద‌ర్ప‌ణంగా నిలిచింద‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి మహిళలతో సహా సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. స్త్రీ శక్తి లబ్దిదారులకు తేనేటీ విందు…

సీబీఎన్ స్పీడ్ అందుకోలేం : నారా లోకేష్

విజ‌య‌వాడ : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పీడ్ ను ఇప్ప‌ట్లో అందుకోవ‌డం చాలా కష్ట‌మ‌న్నారు మంత్రి నారా లోకేష్‌. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత నాకు ఇస్తే.. దేశ తలరాతను మారుస్తానని స్వామి వివేకానంద…

నిరుద్యోగుల అసంతృప్తిని అర్థం చేసుకోవాలి

హైద‌రాబాద్ : నిరుద్యోగుల దెబ్బ‌కు దిగి వ‌చ్చారు శాసన మండ‌లి స‌భ్యులు కోదండ‌రాం రెడ్డి. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇటీవ‌లే హైద‌రాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొన్నారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న…

2047 నాటికి దేశంలోనే ఏపీని నెంబ‌ర్ వ‌న్ చేయాలి

అమ‌రావ‌తి : 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పని చేద్దామ‌ని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న 80వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ దేశం మనకు హక్కుల్ని…

సీఎం త‌మ్ముడి కంపెనీపై లోకాయుక్త‌లో ఫిర్యాదు

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి త‌మ్ముడు కొండ‌ల్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత‌లు లోకాయుక్త‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, టీజీఐఐసీ, అనుముల కొండ‌ల్ రెడ్డి, అనుముల న‌య‌న్ రెడ్డిల‌ను ప్ర‌తిపాదులుగా…

రాచ‌రిక పాల‌న సాగిస్తున్న రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలు ప‌నుల‌న్నీ చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. ఇవాళ ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు.…

విద్యుత్ సంస్థ వినూత్న ఆలోచ‌న

హైద‌రాబాద్ : టీజీఎస్పీడీసీఎల్ దూకుడు పెంచింది. తాజాగా కొలువు తీరిన సీఎండీ జితేష్ పాటిల్ ఆధ్వ‌ర్యంలో సంస్థ ముందుకు వెళుతోంది. వినూత్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో బాగంగా విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం ద్వారా విద్యుత్…

పోల‌వ‌రం ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన పోల‌వ‌రం ప్రాజెక్టుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. గ‌త ప్ర‌భుత్వం ప్రాజెక్టుల గురించి ప‌ట్టించు కోలేద‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ రోజు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ ,…