Category: News
ఏపీలో కురియనున్న భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : నైరుతి రుతు పవనాలు ప్రారంభం అయ్యాయని, దీంతో భారీ ఎత్తున వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హెచ్చరించింది ఏపీ రాష్ట్ర…
గ్రేట్ గ్రీన్ వాల్ కి మిస్టీ సహకారం
కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీ : గ్రీన్ ఇండియా మిషన్ కింద రాష్ట్రానికి సహకారం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1,050 కిలోమీటర్ల సుధీర్ఘ తీర…
14.43 లక్షల మంది రైతులకు విజయ్ రుణమాఫీ
తమిళనాడు ముఖ్యమంత్రి సంచలన నిర్ణయంచెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలో భాగంగా రైతులకు రుణ మాఫీ చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన…
శరవేగంగా వెలిగొండ ప్రాజెక్టు పనులు
పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు మార్కాపురం జిల్లా : వెలిగొండ ప్రాజెక్టు పనులను బుధవారం పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మరోమారు టన్నెల్స్ లోకి వెళ్ళి లైనింగ్, టిబిఎం తొలగింపు…
ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
అత్యున్నత పౌర పురస్కారంతో సత్కారం స్లోవేకియా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రపంచంలో అత్యున్నత నాయకుడిగా గుర్తింపు పొందారు.…
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి
విద్యార్థులకు సుందర్ పిచాయ్ దిశా నిర్దేశంఅమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలైన గూగుల్, ఆల్ఫా బెట్ కంపెనీల ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్న , ప్రవాస భారతీయుడైన…
డ్రోగో ఏరో స్పేస్ కు రక్షణ మంత్రి ప్రశంస
అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లాలో…
ఏపీ సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
విదేశాంగ మంత్రి బాలకృష్ణన్ తో సీఎం భేటీ సింగపూర్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన సింగపూర్ విదేశాంగ…
త్వరలో ఏపీలో ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి అమరావతి : త్వరలో ఏపీలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రిజల్ట్స్ ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్…
ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు
మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ గురించి కీలక వ్యాఖ్యలు…
రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి
కలెక్టర్ను కోరిన BRS నేత క్రిశాంక్రంగారెడ్డి జిల్లా : కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు బీఆర్ఎస్ నేత…
ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని విస్మరించొద్దు
దిశా నిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్ కొణిదల న్యూఢిల్లీ : జనసేన ఢిల్లీ వేదికగా ఎప్పుడు దేశ ప్రగతి, ఉన్నతి, పురోగతి కోసమే ఆలోచన చేస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ…
షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలిరోజు పర్యటనలో ముందుగా సింగపూర్లోని భారత హై…
ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది
స్పష్టం చేసిన ఎంపీ సుప్రియా సూలే ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి చెందిన పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జోరుగా…
తెలంగాణ వివాదం జనసేన ఢిల్లీ సమావేశం
తెలంగాణవాదులు పవన్ కళ్యాణ్ పై ఫైర్ న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి కళ్లు తెలంగాణపై పడ్డాయి. జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెలంగాణపై…
మీనాక్షి విషయంలో హైకమాండ్ సీరియస్
ఎవరు లీకు చేశారనే దానిపై విచారణ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇదే అంశం…
బేషరతుగా ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ డిమాండ్ హైదరాబాద్ : పర్యావరణ కార్యకర్త, ఉద్యమకారుడు, ప్రకృతి ప్రేమికుడు సోనమ్ వాంగ్ చుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విద్యా శాఖ…
మోదీ నాయకత్వం దేశానికి ఆదర్శప్రాయం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఆదర్శ ప్రాయం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఒక నేత…
రేపే ఢిల్లీలో జనసేన కీలక సమావేశం
దిశా నిర్దేశం చేయనున్న డిప్యూటీ సీఎం అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ…
టాప్ స్టూడెంట్స్ కు రూ.36 లక్షల పురస్కారాలు
విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా : తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా రాయలసీమకు చెందిన 84 మంది…