Category: News
హైదరాబాద్ లో యూనివర్శిటీ ఆఫ్ లండన్ క్యాంపస్
ఇది తమ విజయం అన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…
చంద్రబాబు తోనే రాయలసీమ అభివృద్ధి
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : ఒకప్పుడు కరువు కాటకాలకు రాయలసీమ పేరుగాంచిందని, సీఎం చంద్రబాబు రాకతో రతనాల సీమగా మారిందని అన్నారు రాష్ట్ర…
డీజీపీని కలిసిన మందకృష్ణ మాదిగ
సీవీ ఆనంద్ కు ఎంఆర్పీఎస్ చీఫ్ కంగ్రాట్స్ హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు మాదిగ రిజర్వేషన్ పోరాట…
వైఎస్ షర్మిలకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్
తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నాయకురాలు విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తెలంగాణలో తను కొత్తగా పార్టీ…
స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు అందలం
సంచలన ఆరోపణలు చేసిన మాజీ సీఎం జగన్ అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన…
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్
ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (టీఐబీ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు హైదరాబాద్ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అటు…
ఐటీ కారిడార్లో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్
సమాచారం అందగానే పరారైన నీతూ భాయ్ హైదరాబాద్ : ఐటీ కారిడార్ లో భారీ ఆపరేషన్ చేపట్టింది ఈగిల్ ఫోర్స్ . ఈమేరకు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంది.…
మోహన్ నాయక్ ఆస్తులు రూ. 200 కోట్ల పైనే
గత బీఆర్ఎస్ హయాంలో ఆర్ అండ్ చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్ : ఏసీబీ భారీ తిమింగలాన్ని వల పన్ని పట్టుకుంది. ఆర్ అండ్ బిలో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా…
స్టీల్ ప్లాంట్ ఘటనపై రాజకీయం తగదు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.…
ఏ పార్టీతో పెట్టుకోం స్వతంత్రంగా పోటీ చేస్తాం
సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి షా న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ…
2026-27 విద్యా సంవత్సరానికి క్యాలెండర్ రిలీజ్
ప్రకటించిన తెలంగాన విద్యా శాఖ హైదరాబాద్ : తెలంగాణ విద్యా శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి విద్యా క్యాలెండర్ను విడుదల చేసింది. అభ్యసన ఫలితాలు, శారీరక దృఢత్వం , మొత్తం…
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
హెచ్చరించిన విపత్తుల, వాతావరణ శాఖ హైదరాబాద్ : రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలకు వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది.…
స్టీల్ ప్లాంట్ బాధితులకు న్యాయం జరగాలి
ఏపీ సర్కార్ ను డిమాండ్ చేసిన వైఎస్ జగన్విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో…
సీఎం టూర్ సందర్బంగా 13న సమీక్ష సమావేశం
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి నల్లగొండ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 17న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్…
జోజిలా టన్నెల్ రికార్డ్ బ్రేక్ : గడ్కరి
నిర్మాణంలో చారిత్రాత్మకం హైదరాబాద్ , కాశ్మీర్ : ప్రపంచంలో జోజిలా టన్నెల్ నిర్దేశిత సమయంలోనే నిర్మాణం పూర్తయిందని ,ఇ ది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు కేంద్ర ఉపరితల రవాణా…
బాంబు పేల్చిన బీజేపీ మంత్రి కైలాష్
మీ వాళ్లే మీనాక్షిపై సమాచారం ఇచ్చారు భోపాల్ : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో లోపాలు ఉన్నాయన్న సమాచారం తెలంగాణ నుంచే వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి…
విశాఖ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి రేపు పరామర్శ
క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి తాడేపల్లి గూడెం : విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ…
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు
10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న సీఎం అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో…
పోలీసు శాఖలో సమన్వయంపై డీజీపీ ఫోకస్
స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్ తిరిగి ప్రారంభం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ కీలక చర్యలు ప్రారంభించారు. చాలా కాలంగా నిలిచి పోయిన “స్టాఫ్ ఆఫీసర్స్…