Category: News
-

చంద్రబాబును చూసి గర్వ పడుతున్నా
ప్రశంసలు కురిపించిన అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును చూసి తాను గర్వ పడుతున్నానని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తాను ఒక రైతుగా, పౌరుడిగా ఈ విషయంలో ఆనందంంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి శాఖలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం రైతులకు ఆర్థిక సాయం అందిస్తూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. భూసార…
-

మీనాక్షి నటరాజన్ కేసుపై కంభం కామెంట్స్
తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన నారాయణపేట జిల్లా : జాతీయ కాంగ్రెస్ నేత.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కృతికి కారణమైన కేసుకు సంబంధించి నారాయణపేట కాంగ్రెస్ లీడర్ కంభం శివకుమార్ రెడ్డి స్పందించారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. శ్రీలత – శివకుమార్ మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాదంలో ఇటీవల మరోసారి కోర్టు లో పిటిషన్ వేసింది బాధితురాలు.! అందులో శివకుమార్…
-

ఆప్కో బ్రాండ్ కు విస్తృత ప్రాచుర్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. ఆప్కో బ్రాండ్ నిలిబెట్టేలా షో రూమ్ ల్లో కేవలం మగ్గం మీద నేసే వస్త్రాలను విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆప్రో షో రూమ్ లను ప్రక్షాళన చేస్తున్నామని, షో రూమ్ ల్లో రెడీ మేడ్ వస్త్రాల అమ్మకాలతో పాటు కొత్త స్టాక్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారదర్శకత పెంచేలా…
-

ఆక్రమణల నుంచి చెరువులను కాపాడాం
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఆక్రమణల నుంచి చెరువులను కాపాడామని, వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు ఏవీ రంగనాథ్. అన్నీ పరిశీలించిన తర్వాతనే తాము ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని చెప్పారు. కొందరు రాజకీయ నాయకులు, ఇతరులు కబ్జాలకు పాల్పడిన వాటిని గుర్తించామన్నారు. చాలా చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి కల్పించామన్నారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువు నిజంగానే ఒక చెరువు అని హైడ్రా అనేక చారిత్రక ఆధారాలతో నిరూపించిందని చెప్పారు.…
-

ఏక్ నాథ్ షిండేనే ఏకైక శివసేన అధినేత
సంచలన ప్రకటన చేసిన అమిత్ చంద్ర షా ముంబై : కేంద్ర మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న శివసేన పార్టీని చీల్చడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ దేశంలో ఉన్న శివసేన పార్టీకి నిజమైన అధినేత ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండేనేని పేర్కొన్నారు.ఓటు బ్యాంకు రాజకీయాలపై ఉద్ధవ్పై విమర్శలు చేశారు. కనీసం ఆరుగురు లోక్సభ ఎంపీలు…
-

డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్లలో నోట్ల కట్టలు
ఇటీవలే రిమాండ్ కు తరలించిన పోలీసులు హైదరాబాద్ : తెలంగాణలో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారందరినీ ఒక్కరొక్కరుగా టార్గెట్ చేస్తూ దాడులకు దగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు. ఆయనకు సంబంధించి కిలోల కొద్ది బంగారు, వెండి ఆభరణాలను, ఫ్లాట్స్, ప్లాట్లు, భవనాలు, పొలాలకు సంబంధించి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం తాజాగా ఏసీబీ…
-

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి
ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ అమరావతి : యోగా అన్నది మన జీవితంలో విడదీయలేని భాగం కావాలని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్. శనివారం ఉండవల్లిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారు. ప్రధాని మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అన్నారు. 190 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. భారత దేశ కీర్తి…
-

పోక్సో కేసులో 84 ఏళ్ల నిందితుడికి జైలు శిక్ష
12 ఏళ్ల బాలికపై పలు మార్లు అత్యాచారం హైదరాబాద్ : పోక్సో కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే POCSO కేసులో 84 ఏళ్ల నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించారు పోక్సో కోర్టు న్యాయమూర్తి. మానసిక వైకల్యం ఉన్న 12 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి, తన ఇంటికి తీసుకెళ్లి, పలుమార్లు అత్యాచారం చేశాడు రిటైర్డ్ ప్రభుత్వ…
-

ఆక్వా రంగం అభివృద్దిపై సర్కార్ ఫోకస్
పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో పర్యటించారు. ఈసందర్భంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు గాను భారీ ఖర్చు చేసి నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఆక్వా రంగ అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు…
-

సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం
తల్లి విజయలక్ష్మికి భరోసా ఇచ్చిన చంద్రబాబు అమరావతి : ఏపీలో సంచలనం రేపింది విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వ్యవహారం. రౌడీ షీటర్ సాయికృష్ణను లాకప్ డెత్ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో తనను సస్పెండ్ చేసింది సర్కార్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు . ఇదిలా ఉండగా గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











