Category: News
-

నారా లోకేష్ నీ పిల్ల చేష్టలకు భయపడను
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ : మాజీ మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేస్తూ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. లోకేష్ నీ పిల్ల చేష్టలకు, నీ వెర్రి చేష్టలకు నేను భయపడనని మండిపడ్డారు.…
-

ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆదాయం
కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులపై మంత్రి హర్షం అమరావతి : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-27లో ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. అధిక విలువ కలిగిన పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ కలిగిన పంటలకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడం…
-

ఏపీ సర్కార్ కు ఊతం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్
స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయయుడు చిత్తూరు జిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-2027 పై స్పందించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ ఏపీ సర్కార్ కు ఊతం ఇచ్చేలా ఉందన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్ అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉందని…
-

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు
సంచలన ప్రకటన చేసిన ఆర్థిక శాఖ మంత్రి న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు చేస్తామన్నారు. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, అరకు, పశ్చిమ కనుమల్లో పర్యటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో తాబేలు కేంద్రాలు అభివృద్ధి…
-

జగన్ రెడ్డివి చిల్లర రాజకీయాలు : ఎస్. సవిత
ఆయనను జనం నమ్మడం లేదన్న మంత్రి సత్యసాయి జిల్లా : మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆమె సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో జగన్ అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో దూసుకు పోతున్నారని చెప్పారు ఎస్. సవిత. కల్తీ గురించి జగన్ మాట్లాడడం విడ్డూరమని,…
-

సిట్ నోటీస్ మాజీ కేసీఆర్ కేసీఆర్ సీరియస్
పూర్తిగా చట్ట విరుద్దమన్న మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించింది సిట్. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న ఆదివారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీం కేసీఆర్. ఆయన సిట్ కు తనను విచారించే అధికారం లేదంటూ మండిపడ్డారు. 65 ఏళ్లు పైబడిన…
-

చంద్రబాబుపై కామెంట్స్ అంబటి రాంబాబు అరెస్ట్
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు గుంటూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో గుంటూరు జిల్లాలోని మంత్రి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు ఆయనపై దాడి చేసేందుకు యత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరో వైపు…
-

ఉపాధి హమీ చట్టం కోసం కాంగ్రెస్ యుద్ధం
ప్రకటించిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. కోట్లాది మందికి జీవనోపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కావాలని చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేయడం పట్ల మండిపడ్డారు. ప్రజల కడుపు కొట్టేందుకు ఈ చట్టంలో మార్పులు తీసుకు వచ్చారని ఆరోపించారు. ఏదో ఒక రోజు కేంద్ర…
-

ప్రజా యుద్ద నౌకా నిను మరువదు ఈ గడ్డ
విప్లవ గాయకుడు గద్దర్ జయంతి ఇవాళ హైదరాబాద్ : జీవితమంతా జనం కోసం గానం చేసిన వాడు. అణగారిన ప్రజల గొంతుకగా మారిన వాడు గద్దర్. తన ఆట పాటలతో కోట్లాది ప్రజలను ఉర్రూత లూగించడమే కాదు ప్రభావితం చేసిన అరుదైన గాయకుడు. అందుకే ఆయనను అంతా ప్రజా వాగ్గేయకారుడిగా గుర్తు పెట్టుకుంటారు. తెలంగాణ మలిదశ పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. అంతే కాదు ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఎలా దోపిడీకి గురైందో తెలంగాణ…
-

క్రౌడ్ మేనేజ్ మెంట్ అత్యంత ముఖ్యం : నారా లోకేష్
విద్యార్థులు డిజిటల్ ట్విన్ ప్రాజెక్టును తయారు చేయాలి కాకినాడ : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులతో ముఖా ముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఒక ధార్మిక కార్యక్రమానికి కోట్లాది మంది వచ్చినపుడు క్రౌడ్ మేనేజ్ మెంట్, క్రౌడ్ మూమెంట్ పర్యవేక్షణ చాలా ముఖ్యం అన్నారు. కుంభమేళా సమయంలో అక్కడి ప్రభుత్వం అద్భుతంగా చేసింది.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











