Category: DEVOTIONAL
DEVOTIONAL
-

తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో చోటు చేసుకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పెద్ద ఎత్తున ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని కోరారు. అయితే సామాన్య…
-

సింహాచలం అప్పన్న సన్నిధిలో శ్రీలీల
ప్రత్యేక పూజలు చేసిన నటిమణి , తల్లి కూడా విశాఖపట్నం జిల్లా : ప్రముఖ నటి శ్రీలీల సందడి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది విశాఖపట్నం జిల్లాలోని పేరు పొందిన సింహాచలం ఆలయం. ఇక్కడ కొలువై ఉన్నారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి . ఆయనను ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. పూజలలో పాల్గొంటారు. స్వామి వారి సన్నిధిలో పూజలు చేస్తే తమ కష్టాలు తీరి పోతాయని భక్తుల…
-

శ్రీ రమణ దీక్షితులు ప్రయత్నం అభినందనీయం
ప్రశంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ”శ్రీవారి దివ్య ప్రసాదములు” పుస్తకాన్ని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాల గురించి పూర్తి సమాచారాన్ని రచయిత శ్రీ రమణ…
-

టీటీడీ స్థానికాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
ధనుర్మాసం సందర్భంగా కీలక నిర్ణయంతిరుపతి : టీటీడీ స్థానికాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుందని తెలిపారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 4 నుండి 6 గంటల వరకు సుప్రభాతం…
-

తిరుమలలో 16 నుండి ధనుర్మాసం : టీటీడీ
17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో…
-

100 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో దివ్వ వృక్షాలు
ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. 100 ఎకరాలలో టీటీడీ ఆధ్వర్యంలో దివ్య వృక్షాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజ స్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఏగిశా/ ఇండియన్ కినో, టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారని తెలిపారు. ఇవి బలంగా, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం…
-

కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి
టీటీడీ చైర్మన్ ను కోరిన శ్రీశైలం ఆలయ చైర్మన్ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు. ఈ విషయంపై…
-

తిరుమలలో ప్రయోగాత్మకంగా రీసైకిల్ మిషన్లు
ఏర్పాటుపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రంలో పర్యావరణానికి భంగం కలిగించకుండా చర్యలు చేపడుతోంది టీటీడీ. ఇందులో భాగంగా రీసైకిల్ మిషన్ల ఏర్పాటుపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో ప్రయోగాత్మకంగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-5 లో ఏర్పాటు చేసిన రెక్లెయిమ్ డిపాజిట్ రీఫండ్ మిషన్లకు విశేష స్పందన వచ్చిందన్నారు. దీంతో తిరుమలలో ఈ…
-

టీటీడీ శాలువాల కొనుగోళ్లపై ఏసీబీ విచారణ
ఆదేశించినట్లు ప్రకటించిన బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. గత జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటైన టీటీడీ పాలక మండలి పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తాజాగా టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శాలువాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పాలక మండలి సమావేశంలో తెలియ చేశారని అన్నారు. ఈ మేరకు…
-

శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ
నూతన విధానానికి శ్రీకారం చుట్టిన టీటీడీ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భక్తుల నుండి అభిప్రాయాలను సేకరించే విధానానికి శ్రీకారం చుట్టారు. తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. ఈ విధానంలో సేవకులు ప్రశ్నావళితో కూడిన పత్రాలను అందిస్తారు. ఇందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలను తెలియ జేయవచ్చు. భక్తుల…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











