సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.…
దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించాలి
ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. తాను బాధ్యతలు స్వీకరించాక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గతంలో లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాది…
చైనా మాంజా విక్రయిస్తే జైలుకే : సజ్జనార్
ఇప్పటికే నిషేధం విధించామని ప్రకటన హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా మాంజాపై నిషేధం విధించడం జరిగిందన్నారు. ఎవరైనా ఉపయోగించినా లేదా రవాణా చేసినా వాళ్లు జైలుకు వెళ్లక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.…
మెడికల్ కాలేజీల టెండర్లలో గోల్ మాల్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీ మోడల్ అంటూ మరోసారి మోసం చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆరోపించారు.…
28 నుంచి మేడారం మహా జాతర
పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం హైదరాబాద్ : యావత్ ప్రపంచంలోనే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే మహా జాతర మేడారం సిద్దమైంది. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది సర్కార్. ఇదిలా ఉండగా…
మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ
కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చ అమరావతి : మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్…
సికింద్రాబాద్ అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఊరుకోం
తెలంగాణ సర్కార్ పై దాసోజు శ్రవణ్ కామెంట్స్ హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ పూర్వ వైభవానికి భంగం కలిగించేలా చేయడాన్ని…
హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
కబ్జాదారుల నుండి కాపాడాలని విన్నపం హైదరాబాద్ : హైదరాబాద్ లో కబ్జాదారుల నుంచి విలువైన స్థలాలను కాపాడలని హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రతి వారం వారం ప్రజా వాణి నిర్వహిస్తోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలో…
కొండగట్టు అంజన్న భక్తులకు ఖుష్ కబర్
త్వరలోనే ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరాధించే జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయం రూపు రేఖలు మారబోతున్నాయి. ఇప్పటికే పలు అభివృద్ది పనుల నిమిత్తం తిరుమల తిరుపతి…
బావా బామ్మర్దులపై భగ్గుమన్న చామలకేసీఆర్ చావు కోసం ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ : మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు.…

రేవంత్ రెడ్డీ జర నోరు జాగ్రత్త : హరీశ్ రావు
క్వీన్’ చిత్రంలో సీఎం పాత్రలో రమ్యకృష్ణ
వైభవ్ సూర్యవంశీ ఎంపిక కరెక్టు కాదు
పిల్లలకు సంస్కారం నేర్పించాలి : వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
ఈశ్వరమ్మ యాదవ్ పై శివ చరణ్ రెడ్డి బూతు పురాణం
నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే కాళేశ్వరం డ్యామేజ్
గాన కోకిల ఎస్. జానకి మృతి బాధాకరం : జగన్
సోషల్ మీడియా వ్యసనంగా మారితే ప్రమాదం : సీఎం
వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం


































































































