న‌న్ను కావాల‌నే డ్యామేజ్ చేశారు : శివాజి

నా వెనుక ఉంటూనే కుట్ర‌లు ప‌న్నారు హైద‌రాబాద్ : మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ మీద అనుచిత కామెంట్స్ చేసి చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన న‌టుడు శివాజీ తెలంగాణ మహిళా క‌మిష‌న్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ నేరెళ్ల…

మీ బెదిరింపుల‌కు మేం భ‌య‌ప‌డం

నిప్పులు చెరిగిన వ‌రుదు క‌ళ్యాణి విశాఖ‌ప‌ట్నం : వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు వ‌రుదు క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత చేసిన కామెంట్స్ పై స్పందించారు. మీకు న‌చ్చింది ఏదైనా చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. మీరు…

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించాలి అమ‌రావ‌తి : అంగన్వాడీ టీచ‌ర్లు మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించాల‌ని సూచించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్…

శ్రీ‌వారి భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యానికి రావాలి

కీల‌క సూచ‌న‌లు చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : ఈనెల 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.…

ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప‌దోన్న‌తి

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ప‌నితీరు ఆధారంగా పలువురు ఐఏఎస్ ల‌కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు…

బీజేపీ వ‌చ్చాక దేశంలో మైనార్టీల‌పై దాడులు

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సీఎం స్టాలిన్ చెన్నై : త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు…

హిందువుల హ‌త్య‌ల‌ను ఖండించిన ఖ‌ర్గే

అత్యంత దారుణ‌మ‌న్న ఏఐసీసీ చీఫ్ ఢిల్లీ : బంగ్లాదేశ్ రాజకీయాలలో హిందువుల హత్యలను ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖర్గే ఖండించారు .తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి బాగా ఆలోచించి చేసిన కుట్రగా…

బంగ్లాదేశ్ లో దాడుల‌పై జాన్వీ క‌పూర్ కామెంట్స్

దాడులు దారుణం, అమానుషమ‌న్న ప్ర‌ముఖ న‌టి ముంబై : ప్ర‌ముఖ న‌టి జాన్వీ క‌పూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిపై జరిగిన మూకదాడిని ఖండించారు . జవాబుదారీతనం కోసం పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అమానుషం. ఇది ఒక ఊచకోత,…

తెలంగాణ స‌ర్కార్ పై ‘బండి’ సీరియ‌స్

డ్ర‌గ్స్ కేసుపై తాత్సారం ప‌ట్ల ఫైర్ ఢిల్లీ : తెలంగాణ స‌ర్కార్ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అణచి వేయబడిన మాదక ద్రవ్య దర్యాప్తు…

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌పై ఛార్జిషీట్

23 మందిపై కేసు న‌మోదు చేశామ‌న్న సీపీ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని సంధ్య థియేట‌ర్ లో పుష్ప మూవీ విడుద‌ల సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు ద‌ర్యాప్తు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఛార్జిషీట్ కోర్టుకు స‌మ‌ర్పించారు.…