రేపు డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి
తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 3వ తేదీన సోమవారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్…
సమ్మిళత విద్య బలోపేతం కోసం ప్రయత్నం
అమరావతి : యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు మరో ఎంవోయూ చేసుకున్నాయి ఏపీ , ఆస్ట్రేలియా . ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్…
శ్రీవారి సన్నిధిలో స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా
తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో భారత క్రికెట్ కు…
ఇంజనీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
హైదరాబాద్ : మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ పనులన్నింటికీ స్పష్టమైన గడువులు నిర్ధారించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. శాఖలో ఇంజినీరింగ్ సిబ్బంది కొరత వల్ల పనులు ఆలస్యం అయితే,…
తెలంగాణ అంటేనే తాగడం – నటుడు నరేష్
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ పై నోరు పారేసుకున్నారు. తెలంగాణ అంటేనే తాగడం అని, ఆంధ్ర అంటే విందు చేసుకోవడం తప్ప మరోటి కాదన్నారు. ప్రతి…
ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ ఆదేశాలను పాటిస్తాం
కరీంనగర్ జిల్లా : బ్యారేజీలను ‘ఫ్రీ-ఫ్లో’ (నీరు స్వేచ్ఛగా ప్రవహించే) స్థితిలో ఉంచడంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సమగ్ర దర్యాప్తు , మరమ్మతులు పూర్తయ్యే…
విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రారంభం
అమరావతి : ఏపీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన విజయవంతమైంది. భోగాపురం లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాననాశ్రయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు , గవర్నర్ నజీర్ తో పాటు కేంద్ర , రాష్ట్ర మంత్రులు, ప్రజా…
సోషల్ మీడియాలో దుష్ప్రచారం టీటీడీ ఆగ్రహం
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. కొందరు పనిగట్టుకుని టీటీడీ నిర్వహణపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్…
మెటా ఇండియా ఎఫెక్ట్ ..డీజీపీ ఆఫీస్ కు డీసీపీ అటాచ్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది మెటా ఇండియా హెడ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం. మెటా ఇండియా అధిపతిపై నమోదైన కేసులో నగర సైబర్ క్రైమ్ డీసీపీ కోసం గాలింపు ప్రారంభం అయ్యింది. ప్రధాన మంత్రి…
దర్శన్ కన్నడ పాలిటిక్స్ లోకి వస్తే బెటర్
బెంగళూరు : తమిళనాడులో విజయ్ లాగే కర్ణాటకలో దర్శన్ ఉంటారంటూ బాంబు పేల్చారు నటి అశ్విని గౌడ . ఇవాళ ప్రాంతీయ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నటుడు సి. జోసెఫ్ విజయ్ బాటలో కన్నడ చిత్ర పరిశ్రమ…
















