హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 5 అక్రిడిటేషన్
హైదరాబాద్ : ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నిర్వహించే ‘ఎయిర్పోర్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్’ కింద ప్రతిష్టాత్మకమైన లెవెల్ 5 అక్రిడిటేషన్ను సాధించడం ద్వారా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధాన అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఈ…
మీరు గతం యువతే దేశ భవిష్యత్తు : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రధానమంత్రి ఫిదా
అమరావతి : కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామ రాజు భోగాపురం ఎయిర్ పోర్టును శనివారం ప్రారంభించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతంగా,…
పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ రాష్ట్రం
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రం స్వర్గధామంగా ఉందన్నారు . ఈరోజు నేను పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి…
విదేశీ భాషలు నేర్చుకుంటే ఉపాధికి ఢోకా లేదు
హైదరాబాద్ : విదేశీ భాషలను బోధించడానికి ఆయా దేశాల నుండి ఉపాధ్యాయులను, ఆయా భాషలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులతో పాటు నియమించాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు విదేశీ స్కాలర్షిప్లు అందిస్తున్నట్లే, శ్రామిక…
సంస్కృతి ఉట్టి పడేలా భోగాపురం విమానాశ్రయం
విశాఖపట్నం జిల్లా : తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం తయారైంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దీనిని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
రైతుల సంక్షేమానికి కూటమి సర్కార్ ప్రాధాన్యత
అమరావతి : ప్రస్తుతం ఆశాజనకంగా ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులలోకి నీరు వస్తోందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తాము చేసిన విజ్ఞప్తికి…
సెప్టెంబర్ 15 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల : శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రకటించింది. తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక…
ఫిఫా వరల్డ్ కప్ అడ్వైజర్ రాజీనామా
అమెరికా : ఇన్ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్రవారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…
నటనలో తాప్సీ పన్ను వెరీ వెరీ స్పషల్
ముంబై : అందరి హీరోయిన్ల కంటే తాప్సీ పన్ను వెరీ వెరీ స్పెషల్ గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఫార్ములా ఎంటర్టైనర్ల సురక్షిత మార్గాన్ని అనుసరించకుండా ఆమె నిరంతరం చర్చలను రేకెత్తించే, సామాజిక కట్టుబాట్లను ప్రశ్నించే, కథనానికి కేంద్రంగా బహుముఖ మహిళా…
















