ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిల‌బ‌డ‌తాం : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గతంలో రాష్ట్రంలో ఏలిన వైసీపీ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా 100 ఏళ్లు రాష్ట్రం వెన‌క్కి వెళ్లి పోయింద‌న్నారు. స‌చివాల‌యంలో ఆయా శాఖ‌ల ప‌నితీరుపై స‌మీక్ష చేప‌ట్టారు. కూట‌మి…

పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు చేప‌డుతున్నారంటూ ప్ర‌శ్నించారు. ఈ ప్రాజెక్టు…

టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

ఆస్ప‌త్రుల‌లో ఆన్ లైన్ బుకింగ్ సేవ‌లు : సీఎం విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. పాల‌న‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆన్‌లైన్ OP బుకింగ్ కోసం ‘నలం TN’ (Nalam TN) AI వాట్సాప్ చాట్‌బాట్‌ను…

ఆంధ్రప్రదేశ్‌లో ‘సర్’ ప్ర‌క్రియ 10 రోజులు పెంపు

అమ‌రావ‌తి : ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను 10 రోజులు పొడిగించేందుకు ఓకే చెప్పింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ జూలై 24 నాటికి…

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో సీఎం భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌న తెలంగాణ ఎంపీల‌తో క‌లిసి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్…

వనపర్తి జిల్లాలో రూ. 359.09 కోట్ల‌తో రోడ్ల నిర్మాణం

వ‌న‌ప‌ర్తి జిల్లా : వ‌న‌ప‌ర్తి జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణానికి రూ. 359. 09 కోట్లు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. రూపురేఖలు మార్చే అత్యాధునిక రహదారుల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టామ‌న్నారు. పల్లెలను, పట్టణాలను ప్రపంచస్థాయి రహదారులతో అనుసంధానించడమే…

రేపే వ‌న‌ప‌ర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న

హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూలై 15న బుధ‌వారం వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. టూర్ లో భాగంగా ఆయ‌న కొత్తకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభించి, విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు, వనపర్తి జిల్లా…

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలోని 2 మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో ఉన్న కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసంలో ఆయనను కలిశారు. సమాచారం ప్రకారం, ఈ సమావేశం…

కీల‌క సంస్థ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌రం : స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ : లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌ర్య‌వేక్షించ‌డంలో, నేరాల‌ను నియంత్రించ‌డంలో టెక్నాల‌జీ కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంద‌ని అన్నారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన DoT AP LSA సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరైనందుకు సంతోషంగా…