మే నెలలో శ్రీ గోవిందరాజ స్వామి విశేష ఉత్సవాలు
ఆలయంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహణ తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. మే 1న శ్రీ గోవిందరాజ స్వామివారి…
శ్రీవారికి బంగారు పతకాలు విరాళం
వీటి విలువ రూ. 94.80 లక్షలు తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత…
శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
అంగరంగ వైభవోపేతంగా స్వామి వారి అభిషేకం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా నిర్వహించారు. శ్రీరామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ…
శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్పది
కీలక వ్యాఖ్యలు చేసిన డా. చక్రవర్తి రంగనాథన్ తిరుపతి : శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్తానం పాలకమండలి (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళా…
ఘనంగా శ్రీ అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 27వ తేదీన రథోత్సవం నిర్వహణ తిరుపతి : నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో…
పవన్ కళ్యాణ్ కోసం మంత్రి దుర్గేష్ పూజలు
ఆయన ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలి అమరావతి : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల ఈ మధ్యన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నీరసంగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తక్షణమే తనకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని…
శ్రీవారి సేవ చేయడం పూర్వ జన్మ సుకృతం
తిరుమల తిరుపతి దేవస్తానం ఈవో రవిచంద్ర తిరుపతి : తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టిటిడి ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.…
ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు
భారీ ఎత్తున హాజరైన టీడీపీ కార్యకర్తలు శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘఘనంగా వేడుకలు చేపట్టారు. పలువురు నేతలు కేక్…
సీఎం జన్మదినం టీటీడీ అన్న ప్రసాదానికి విరాళం
రూ. 44 లక్షలు ఇచ్చిన భాష్యం విద్యా సంస్థలు తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20. ఆయన బర్త్ డే సందర్బంగా ఇవాళ తిరుమలలోని అన్న ప్రసాదానికి రూ.44 లక్షల విరాళం ఇచ్చారు…
సింహాచలంలో ఘనంగా చందనోత్సవం
దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లాలోని పేరు పొందిన సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి చందనోత్సవం ఇవాళ అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గత ఏడాది లక్షా 25 వేల మంది…
















