వయో వృద్దుల దర్శనంపై ప్రచారం అబద్దం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు సంబంధించి ఏదేని సమాచారం కావాలంటే టీటీడీ టోల్ ఫ్రీ, వెబ్ సైట్ ను మాత్రమే సంప్రదించాలని…
ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశం తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా టీటీడీ పెద్ద…
అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు
25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సిట్ ఉత్తర ప్రదేశ్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం. అప్పట్లో అద్వానీ సారథ్యంలో రామ మందిరం కోసం ర్యాలీ చేపట్టారు దేశ వ్యాప్తంగా ఆనాడే…
శ్రీ పద్మావతి సన్నిధిలో తెలంగాణ గవర్నర్
కుటుంబ సమేతంగా దర్శించుకున్న శుక్లా తిరుపతి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న…
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.కోటి విరాళం
దాతలను అభినందించిన టీటీడీ ఈవో తిరుపతి : తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. విద్య, వైద్యం, అన్నదానం , భక్తులకు వసతి సౌకర్యాలను కల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది టీటీడీ…
25 నుంచి తిరుచానూరు తెప్పోత్సవాలు
29 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి తెప్పోత్సవాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది టీటీడీ.…
శ్రీవారిని దర్శించుకున్న సీఎం డీకే శివకుమార్
తనతో పాటు కుటుంబం కూడా స్వామి దర్శనం తిరుమల : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే కొలువు తీరారు డీకే శివకుమార్. ఆయన కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. తన సారథ్యంలోనే పార్టీ రాష్ట్రంలో పవర్ లోకి…
వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం
ప్రబంధ పాశురాల పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు అత్యంత…
శ్రీ పద్మావతి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
జూన్ 25 నుంచి తెప్పోత్సవాల కారణంగా తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుపతి లోని ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ…
మూడు రోజుల్లో రెండున్నర లక్షల మంది భక్తులు
సెలవులు ముగియడంతో పోటెత్తిన భక్త బాంధవులు తిరుమల : భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో భక్త బాంధవులకు ఎలాంటి…
















