Category: DEVOTIONAL
DEVOTIONAL
-

టీటీడీ ప్రాణ దాన ట్రస్టుకు రూ. కోటి విరాళం
దానం చేసిన హైదరాబాద్ భక్తుడు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే తిరుమల లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన భక్తుడు భారీ విరాళం అందించారు. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, గుండె, మూత్ర పిండాలు, మెదడు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేద రోగులకు ఉచిత వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పని చేస్తుంది. సోమవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానాల…
-

16న చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఆధ్వర్యంలోని హిందూ ధర్మప్రచార పరిషత్ భక్తులలో మరింత భక్తి భావం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ధర్మ ప్రచార కార్యక్రమాలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు నిరంతరం నిర్వహించ బడుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏప్రిల్ 16వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.30 గంటలకు ధార్మికోపన్యాసం చేయనున్నారు. ఈ…
-

చందనోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు
చేయాలని ఆదేశించిన మంత్రి వంగలపూడి విశాఖపట్నం జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పుణ్య క్షేత్రమైనసింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన నిజరూప దర్శనం జరగనుంది. ఈ సందర్బంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వంగలపూడి అనిత. విశాఖ కలెక్టరేట్లో సహచర మంత్రులు…
-

మాతా అమృతానందమయి ఆశీర్వాదం అద్భుతం
సంతోషం వ్యక్తం చేసిన బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డి కేరళ : కోట్ల మంది ప్రేమించే అమ్మ శ్రీ మాతా అమృతానందమయి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణు వర్దన్ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ, శాంతి, పేదల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తూ కోట్లాది మందిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా దగ్గరకు తీసుకుని, సేవతో పాటు మానవ విలువలను బోధిస్తున్న మాతా అమృతానందమయి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.…
-

శ్రీశైలంలో ఘనంగా కుంభోత్సవం
అమ్మ వారికి నేత్ర శోభితంగా అలంకారం శ్రీశైలం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. మంగళవారం మల్లన్న ఆలయంలో శ్రీ భ్రమరాంబా దేవికి కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి నిమ్మకాయలతో నేత్ర శోభితంగా అలంకారం చేశారు. తెల్లవారు జామున అమ్మ వారికి ఏకాంతంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మ వారికి సాత్త్విక బలిగా గుమ్మడి, కొబ్బరికాయలు సమర్పణ, సాయంత్రం స్వామివారికి అన్నాభిషేకం చేసి ఆలయ ద్వారాలు మూసివేశారు. సాయంత్రం ఆలయ…
-

బాసర ఆలయంలో సీఎం పూజలు
మనవడికి అక్షర అభ్యాసం నిర్మల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడికి ప్రతి నిత్యం అక్షర అభ్యాసం చేయించేందుకు తండ్రులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇదిలా ఉండగా దేవస్థానం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు శ్రీ సరస్వతి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం ముఖ్యమంత్రి గారికి…
-

శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు
ఏప్రిల్ 23న ఆలయంలో పుష్ప యాగం నిర్వహణ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ నెలలో తిరుపతిలోని ప్రసిద్ద ఆలయం శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11, 18, 25వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారని పేర్కొంది. ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు సహస్ర…
-

ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు
అంగరంగ వైభవంగా స్వామి వారి ధ్వజారోహణం ఒంటిమిట్ట / తిరుపతి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిన్న రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం వైభవోపేతంగా నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్య పదవుల వంటి…
-

రూ. 250 కోట్లతో నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం
కీలక ప్రకటన చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందులో భాగంగా నెదర్లాండ్స్లో ఆ కిలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోందని వెల్లడించారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం 33.5…
-

శ్రీ కోదండ రామునికి పట్టు వస్త్రాల సమర్పణ
సమర్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట/ తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











