బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత ఢిల్లీ : బీసీ యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా తాము కృషి చేస్తున్నామని చెప్పారు మంత్రి ఎస్. సవిత. అత్యధికంగా బీసీ యువతకు జాబ్స్ వచ్చాయి. ఈ సందర్బంగా ఏపీకి స్కోచ్ అవార్డు…
2 రోజుల కస్టడీకి వ్యాపారవేత్త సమీర్ మోడీ
ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న ఖాకీలు న్యూఢిల్లీ : ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త సమీర్ కె మోడీకి బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం చేశాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో తనను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలో…
రైతన్నలకు భరోసా కూటమి సర్కార్ ఆసరా
ఉల్లిగడ్డ రైతులను ఆదుకుంటామని ప్రకటన అమరావతి : ఆంధప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా రాష్ట్రంలో గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు…
ట్రంప్ సంచలనం భారతీయులకు మంగళం
హెచ్ 1 బి వీసా రుసుము భారీగా పెంపుతో షాక్ అమెరికా : ఫస్ట్ అమెరికా ఆ తర్వాతే ఏ దేశమైనా, ఎవరైనా సరే అని అమెరికా ఎన్నికల సందర్బంగా కీలక ప్రకటన చేసిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…
కాంగ్రెస్ లో కవిత చేరితే అడ్డుకుంటా
బీఆర్ఎస్ ను కాపాడుతున్న కిషన్ రెడ్డి ఢిల్లీ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై స్పందించారు. ఆమె గనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే అడ్డుకుని తీరుతానని ప్రకటించారు. ఢిల్లీ…
మమ్మల్ని చంపాలని చూస్తున్నారు : ఇమ్రాన్ ఖాన్
ఆర్మీ చీఫ్ మునీర్ పై సంచలన ఆరోపణలు పాకిస్తాన్ : పాకిస్తాన్ దేశ మాజీ ప్రధానమంత్రి , మాజీ క్రికెట్ జట్టు స్కిప్పర్ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్మీ చీఫ్ గా ఉన్న అసిఫ్ మునీర్ పై…
పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణ
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్ : పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణను మార్చాలని అన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. పనులను వేగవంతం చేయాలని, దశ I పూర్తయిన చోట వెంటనే రెండవ దశను…
పశు వైద్యుల నియామకంపై ఫోకస్ : అచ్చెన్నాయుడు
ఏపీ శాసన సభలో ప్రకటించిన వ్యవసాయ శాఖ మంత్రి అమరావతి : ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పశు సంవర్దక శాఖలో ఖాళీగా…
త్వరలోనే తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల
ఢిల్లీ వేదికగా ప్రకటించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా…
ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు ప్రమాదం
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కామెంట్ హైదరాబాద్ : ఆల్మట్టి ఎత్తు గనుక పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. కర్ణాటక, మహారాష్ట్ర…
















