Category: SPORTS
SPORTS
-

అందరి కళ్లు సంజు శాంసన్ పైనే
సీఎస్కే జట్టులో చేరిన కేరళ క్రికెటర్ చెన్నై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026లో టాప్ లో నిలిచాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను దేశ వ్యాప్తంగా హీరోగా మారాడు. అంతే కాదు తన సోషల్ మీడియా ఖాతాలకు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు. ఇది ఊహించని పరిణామం. తను వరల్డ్ కప్ తొలి భాగంలో ఆడలేదు. అంతకు ముందు న్యూజిలాండ్ తో జరిగిన టి20 సీరీస్ లో 5 మ్యాచ్ లలో 50…
-

సంజు సామ్సన్ నాకు ప్రేరణ : జితేష్ శర్మ
తన ఆటతీరు, వ్యక్తిత్వం అద్బుతం ముంబై : ప్రముఖ క్రికెటర్ జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇప్పుడు ఈ ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీపై ఫోకస్ పెట్టనున్నాడు. ప్రత్రి క్రికెటర్ కు ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్ వస్తుందన్నాడు. ఒక్కోసారి ప్రశంసలు దక్కుతాయి. మరోసారి విమర్శలు పలకరిస్తాయి. ఇది సర్వ సాధారణమేనని పేర్కొన్నాడు. ఇవాళ జితేష్ శర్మ మీడియాతో మాట్లాడాడు. తన లాంటి క్రికెటర్లకు కేరళ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ నిత్యం ప్రేరణగా నిలుస్తాడాని…
-

ఐపీఎల్ ట్రోఫీ గెలవడం నా లక్ష్యం
షాకింగ్ కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్యా ముంబై : ఈ ఏడాదిలో జరగబోయే ప్రతిష్టాత్మకమైన, అత్యంత జనాదరణ పొందిన ఐపీఎల్ ట్రోఫీని గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ముంబై ఇండియన్స్ కెప్టన్ హార్దిక్ పాండ్యా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడాడు. ఈనెల 28 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈసారి తమ లక్ష్యం ఒక్కటేనని, అది ఐపీఎల్ ను కైవసం చేసుకోవడం పైనే ఫోకస్ పెట్టామన్నారు. ఇది నా…
-

రిషబ్ పంత్ ను వ్యతిరేకించినా ఎంపిక చేశా
మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను రిషబ్ పంత్ ఎంపికపై గతంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 2018లో రిషబ్ పంత్ను టెస్ట్ క్రికెట్కు ఎంపిక చేయడాన్ని యావత్ యాజమాన్యం వ్యతిరేకించిందని ఆయన వెల్లడించారు. పంత్ను జట్టులోకి తీసుకోవడాన్ని అందరూ వ్యతిరేకించారని, కానీ ఎంఎస్కే ప్రసాద్ మెజారిటీ అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి అతనికి మద్దతు…
-

ఐర్లాండ్ సీరీస్ షెడ్యూల్ రిలీజ్ : బీసీసీఐ
19 ఏళ్ల తర్వాత సీరీస్ ఆడనున్న భారత జట్టు ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. చాన్నాళ్ల తర్వాత ఐర్లాండ్ తో సీరీస్ ఆడేందుకు షెడ్యూల్ ను విడుదల చేసింది. 19 ఏళ్ల తర్వాత టీం ఇండియా ఆడనుంది. ఇంగ్లాండ్ సిరీస్కు ముందు, జూన్ 26 , 28 తేదీల్లో ఐర్లాండ్తో భారత జట్టు రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. సీరీస్ లో భాగంగా టీం ఇండియా రెండు టి20 మ్యాచ్ లు ఆడనుంది.…
-

ఆటగాళ్లు సంజు శాంసన్ ను చూసి నేర్చుకోవాలి
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్ ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేరళ స్టార్ క్రికెటర్ , ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హీరోగా నిలిచిన సంజు శాంసన్ ఆట తీరు గురించి ప్రత్యకంగా ప్రస్తావించాడు. తన ఆట తీరు అద్బుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు. తను యువ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా క్రికెట్ అకాడెమీని ఏర్పాటు చేశాడు. ఇందులో…
-

బడ్జెట్ లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయింపు
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు హైదరాబాద్ : తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను క్రీడల్లో ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు గా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగ పడుతుందని రాష్ట్ర అధ్యక్షులు…
-

శాంసన్ ను కోల్పోవడం రాజస్థాన్ రాయల్స్ కు నష్టం
ప్రముఖ క్రికెటర్ ఫాప్ డుప్లిసెస్ షాకింగ్ కామెంట్స్ ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో , కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ . మార్చి 28వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్నీ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్ లు మాత్రమే షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ సందర్బంగా సంజు శాంసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. తను…
-

సంజు శాంసన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
కీలక వ్యాఖ్యలు చేసిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ ఢిల్లీ : ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నూతన కెప్టెన్ గా ఎంపికైన రియాన్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రీ-సీజన్ సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ మాట్లాడారు, సంజు సామ్సన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు. ఈ సీజన్లో మెరుగైన ప్రణాళిక, మ్యాచ్లను ముగించడంపై జట్టు దృష్టి సారిస్తుందని నొక్కి చెప్పారు. తాము అతని…
-

ఎంఎస్ ధోనీకి సరైన వారసుడు శాంసన్
మాజీ క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు సంజుపై చెన్నై : భారత క్రికెట్ జట్టులో లివింగ్ లెజెండ్ గా పేరు పొందిన క్రికెటర్ జార్ఖండ్ డైనమెట్ గా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోనీకి అసలు, సిసలైన వారసుడు ఎవరు అనే దానిపై పెద్ద ఎత్తున క్రికెట్ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో మార్చి 28 నుంచి ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన టోర్నమెంట్ గా గుర్తింపు పొందింది బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్న ఇండియన్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











