ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే క్రీడా సంస్థ ఏర్పాటు

విశాఖ‌ప‌ట్నం జిల్లా : భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే విశాఖ‌ప‌ట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అడ్వైజ‌ర్ రాజీనామా

అమెరికా : ఇన్‌ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్‌లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్ర‌వారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్‌లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…

యార్క్ షైర్ త‌ర‌పున కుల్దీప్ యాద‌వ్ ఒప్పందం

ఇంగ్లండ్ : భార‌త జ‌ట్టుకు చెందిన స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ ఇంగ్లండ్ లోని యార్క్ షైర్ జ‌ట్టు త‌ర‌పున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త‌న‌ను ఇండియా జ‌ట్టుకు ఎంపిక చేయ‌క పోవ‌డం తో ఈ ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం. భారత జట్టు…

ఫెమా కేసులో ల‌లిత్ మోడీకి ఉప‌శ‌మ‌నం

ఇంగ్లండ్ : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ కు ఆద్యుడిగా భావించే ల‌లిత్ మోడీకి భారీ ఊర‌ట ల‌భించింది.IPL 2009 FEMA కేసులో ట్రిబ్యునల్ నుండి త‌నకు ఉపశమనం ల‌భించ‌డం విశేషం. దీంతో త‌ను ఇండియాలో ప‌ర్య‌టించేందుకు వీలు క‌లుగుతుంది. దీని కార‌ణంగా…

శుభ్‌మన్ గిల్ వ‌ల్లే టీమిండియా ఓట‌మి

చెన్నై : మాజీ క్రికెట‌ర్ , కామెంటేట‌ర్ దినేష్ కార్తీక్ నిప్పులు చెరిగారు. భార‌త జ‌ట్టు వ‌న్డే , టెస్టు జ‌ట్లకు కెప్టెన్ గా ఉన్న శుభ్ మ‌న్ గిల్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాడు. త‌న నిర్వాకం కార‌ణంగా భార‌త్…

గౌతం గంభీర్ పై కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఫైర్

చెన్నై : భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్. త‌న నిర్వాకం కార‌ణంగానే ఇండియా దారుణ‌మైన ఓట‌మిని చ‌వి చూస్తోంద‌ని షాకింగ్ కామెంట్స్…

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ను వీక్షించిన సీఎం

బెంగ‌ళూరు : ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌ను వీక్షించడానికి ప్రపంచం మొత్తం ఏకమైన ఈ తరుణంలో, మనం కేవలం ఫుట్‌బాల్ స్ఫూర్తినే కాకుండా, ఛాంపియన్‌లను తయారు చేసే క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, పట్టుదల , గౌరవం వంటి విలువలను కూడా వేడుక…

పీవీ సింధు మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాలి : సీఎం

హైద‌రాబాద్ : జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలుపొందిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్ర‌శంస‌లు కురిపించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పి.వి. సింధు టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్‌లో అద్భుతమైన అటాకింగ్…