Category: SPORTS

SPORTS

  • దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం

    దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంజూ శాంస‌న్ ముంబై : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న వ్య‌క్తిగ‌త ప‌రుగుల కంటే భార‌త దేశం కోసం ఆడ‌టాన్ని ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తాన‌ని అన్నాడు. అంతే కాదు ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించాడు. త‌ను 19 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు క్రికెట్ లోకి అడుగు పెట్టాన‌ని చెప్పాడు. ముంబై వేదిక‌గా జ‌రిగిన సియ‌ట్ టి20 అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా…

    Continue Reading

  • ఐసీసీ అవార్డు రేసులో భార‌త క్రికెట‌ర్లు

    ఐసీసీ అవార్డు రేసులో భార‌త క్రికెట‌ర్లు

    అభిషేక్ శ‌ర్మ‌, స్మ‌తి మంద‌న్నా, కుల్దీప్ హైద‌రాబాద్ : ఇంట‌ర్నేన‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు భార‌తీయ క్రికెట‌ర్లు రేసులో నిలిచారు. అభిషేక్ శ‌ర్మ‌, కుల్దీప్ యాద‌వ్, స్మృతీ మంద‌న్నా ఉన్నారు. పురుషుల విభాగంలో ఇద్ద‌రు, మహిళా విభాగంలో ఒక‌రు ఉన్నారు. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 టోర్నీ ఛాంపియ‌న్ గా నిలిచింది భార‌త జ‌ట్టు. ఈ టోర్నీలో ప‌రుగులు చేయ‌డంలో టాప్ గా నిలిచాడు అభిషేక్…

    Continue Reading

  • ఆస్ట్రేలియా వ‌న్డే, టి20 ఫార్మాట్ జ‌ట్ల ఎంపిక

    ఆస్ట్రేలియా వ‌న్డే, టి20 ఫార్మాట్ జ‌ట్ల ఎంపిక

    ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త జ‌ట్టుతో వ‌న్డే సీరీస్, టి20 సీరీస్ ల ఆడేందుకు గాను ఆసిస్ టీమ్ ను వేర్వేరు గా ఖ‌రారు చేసింది. గాయ‌ప‌డిన కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ దూరం కానున్నాడు. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల కోసం కీల‌క మార్పులు చోటు చేసింది బ‌బోర్డు. పేసర్ మిచెల్ స్టార్క్, ఓపెనర్ మాట్ షార్ట్‌లు జట్టులోకి…

    Continue Reading

  • వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ ఉన్న‌ట్టుండి వ‌న్డే జ‌ట్టుకు కెప్టెన్ గా నియ‌మించారు. ఇప్ప‌టికే శ్రేయాస్ అయ్య‌ర్ ను స్కిప్ప‌ర్ గా చేస్తార‌ని అనుకున్నారు అంతా. కానీ బిగ్ షాక్ ఇచ్చింది.…

    Continue Reading

  • జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. ఈ పోటీల్లో 101 కాలేజీల నుంచి 1300 మందికి పైగా యువ ఇంజనీర్ల భాగస్వామ్యం పంచుకోనున్నారు. మరో జాతీయ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు…

    Continue Reading

  • శ‌త‌కాల‌తో చిత‌క్కొట్టిన భార‌త బ్యాట‌ర్లు

    శ‌త‌కాల‌తో చిత‌క్కొట్టిన భార‌త బ్యాట‌ర్లు

    కేఎల్ రాహుల్, జ‌డేజా, ధ్రువ్ జురైల్ సెంచ‌రీలు అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు భారీ స్కోర్ న‌మోదు చేసింది. కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి 448 ప‌రుగులు చేసింది. ఇంకా ఆట ఆడేందుకు మూడు రోజుల స‌మ‌యం ఉంది. ఇండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ 50 ప‌రుగుల‌కే అవుట్ కాగా కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్ , ర‌వీంద్ర జ‌డేజాలు ఉతికి ఆరేశారు. శ‌త‌కాల‌తో…

    Continue Reading

  • భారీ స్కోర్ దిశ‌గా టీమ్ ఇండియా

    భారీ స్కోర్ దిశ‌గా టీమ్ ఇండియా

    స‌త్తా చాటిన కేఎల్ రాహుల్ సెంచ‌రీ గుజ‌రాత్ : అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియంలో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా భారీ స్కోర్ దిశ‌గా ముందుకు సాగుతోంది. వెస్టిండీస్ ప్ర‌స్తుతం భారత్ లో టెస్టు సీరీస్ ఆడేందుకు ఇండియాలో ప‌ర్య‌టిస్తోంది. ఇందులో భాగంగా తొలి టెస్టు ప్రారంభ‌మైంది. తొలి ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. 162 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. అనంత‌రం మైదానంలోకి దిగింది భార‌త జ‌ట్టు లంచ్ టైం ముగిసే…

    Continue Reading

  • భార‌త్ భ‌ళా శ్రీ‌లంక విల‌విల

    భార‌త్ భ‌ళా శ్రీ‌లంక విల‌విల

    59 ప‌రుగుల తేడాతో ఇండియా విన్ గౌహ‌తి : అస్సాంలోని గౌహ‌తి మైదానంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవ‌లే మృతి చెందిన అస్సాం భూమి పుత్రుడు, అమ‌ర గాయ‌కుడు జుబీన్ గార్గ్ కు ఘ‌నంగా నివాళులు అర్పించింది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ). మెగా టోర్న‌మెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ భార‌త మ‌హిళా జ‌ట్టు,…

    Continue Reading

  • ఆసియా క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ టాప్

    ఆసియా క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ టాప్

    రెండో స్థానంలో నిలిచిన తిల‌క్ వ‌ర్మ హైద‌రాబాద్ : మెగా టోర్నీమెంట్ ఆసియా క‌ప్ 2025 ముగిసింది. సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్ లో దాయాది పాకిస్తాన్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడింది. అన్నింటిని గెలుపొందింది. పాకిస్తాన్ ను మూడుసార్లు ప‌రాజయం పాలు చేసింది. టోర్నీలో స్టార్ యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ ప‌రుగుల ప‌రంగా…

    Continue Reading

  • తిల‌క్ వ‌ర్మ‌కు ఘ‌న స్వాగ‌తం

    తిల‌క్ వ‌ర్మ‌కు ఘ‌న స్వాగ‌తం

    ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో స‌త్తా హైద‌రాబాద్ : ఆసియా క‌ప్ మెగా టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘ‌న విజ‌యం సాధించింది భార‌త జ‌ట్టు. ఈ కీల‌క పోరులో టీమిండియా విజ‌యం సాధించేందుకు నానా తంటాలు ప‌డింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం 147 ర‌న్స్ ల‌క్ష్య ఛేద‌న‌లో బ‌రిలోకి దిగింది భార‌త జ‌ట్టు. ఈ సంద‌ర్బంగా 21 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 3 వికెట్లు కోల్పోయింది. టోర్నీలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports