పాలన సౌలభ్యం కోసం ఏఐ వినియోగం
సీఎం నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ : పాలనా సౌలభ్యం కోసం ఏఐ వినియోగం అత్యంత కీలకంగా మారుతుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్, భారత్జెన్, నెక్స్జెన్ , ఐబిఎం ఇండియాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా AI…
కడియం శ్రీహరి కామెంట్స్ రాజయ్య స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్ ను చూస్తే నీకు లాగు తడిచి పోతుంది వరంగల్ జిల్లా : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై భగ్గుమన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీకు తమ నాయకుడు, తెలంగాణ తొలి…
ఆ వెంకన్న మా మొర ఆలకించాడు
కీలక వ్యాఖ్యలు చేసిన నారా భువనేశ్వరి అమరావతి : హెరిటేజ్ ఎండీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు తమ సంస్థ హెరిటేజ్ ద్వారా…
ఐబీఎంతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
లక్ష మంది ప్రతిభావంతులకు శిక్షణ న్యూఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏపీకి చెందిన…
పోలీసులకు మానసిక ఉల్లాసం అవసరం
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో రేయింబవళ్లు పని చేస్తుంటారని వారి చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.…
బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : గత ప్రభుత్వం బహుజనుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బీసీల అభ్యున్నతి కోసం తమ కూటమి ప్రభుత్వం…
చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం
జూబ్లీహిల్స్ లో శ్రీవారి భక్తుల సందోహం వైభవోపేతం తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల…
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి
ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కల్యాణం : టిటిడి జేఈవో వీరబ్రహ్మం తిరుపతి జిల్లా : ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాట్లను గురువారం పరిశీలించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. కీలక సూచనలు చేశారు. ప్రధాన ఆలయం…
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బాట
జైపూర్ లో పెళ్లికి హాజరు కానున్న నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాజధాని వేదికగా ప్రపంచ ఏఐ సమ్మిట్ కు హాజరు కానున్నారు. మద్యాహ్నం 1.30 గంటలకు ఏఐ సమ్మిట్ వేదిక వద్దే…
ప్రజల కోణంలో పార్టీని నడుపుతాం : కవిత
సంచలన ప్రకటన చేసిన మాజీ ఎమ్మెల్సీ హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి సంస్థ ప్రధాన కార్యాలయంలో కవిత మీడియాతో…
















