Author: VijayaBhaskar

  • భారత్ లో స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టండి

    భారత్ లో స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టండి

    ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞ‌ప్తి సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ – ఎం (Novostal-M) సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో (Mr. Ivan Demchenko)తో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. వేగవంతమైన పర్యావరణ అనుమతులు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మౌలిక సదుపాయాల మార్కెట్ మద్దతుతో దూసుకుపోతున్న భారత్ లో ఉన్నత శ్రేణి…

    Continue Reading

  • ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం చీకట్లోకి

    ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం చీకట్లోకి

    నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో చట్టవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికార మదంతో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన పాలన చివరకు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసిందన్నారు. అనాలోచిత నిర్ణయాలు, విచ్చలవిడి అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని, మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి నవ్యాంధ్రకు ఆశాకిరణమైన అమరావతిని నిర్వీర్యం చేశారని అన్నారు. రోడ్లను కనీసం మరమ్మతులు చేయకుండా…

    Continue Reading

  • క‌ర్ణాట‌క‌లో పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్

    క‌ర్ణాట‌క‌లో పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్

    నూత‌న అధ్య‌క్షుడు హ‌రి ప్ర‌సాద్ కామెంట్స్ బెంగ‌ళూరు : ఏఐసీసీ హైక‌మాండ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి దాకా క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ గా ఉన్న సీఎంగా కొలువు తీరిన డీకే శివ‌కుమార్ ను ప‌క్క‌న పెట్టింది. ఆయ‌న స్థానంలో హ‌రి ప్ర‌సాద్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇది ఆ పార్టలో విస్తృత చ‌ర్చ‌కు దారితీసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాయకత్వ మార్పుల నేపథ్యంలో సంస్థాగత , రాజకీయ ప్రయోజనాలను సమతుల్యం చేసే విస్తృత…

    Continue Reading

  • త‌మిళ‌నాడు స‌ర్కార్ తో ఎల్ అండ్ టి ఒప్పందం

    త‌మిళ‌నాడు స‌ర్కార్ తో ఎల్ అండ్ టి ఒప్పందం

    రూ. 18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబ‌డి చెన్నై : త‌మిళ‌నాడులో కొత్త‌గా కొలువు తీరిన టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొన్ని రోజులకే భారీ పెట్టుబ‌డిని ఆక‌ర్షించింది స‌ర్కార్. తాజాగా లార్సెన్ టూబ్రో (L,T) సంస్థ, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమక్షంలో సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దీని ద్వారా తమిళనాడు ₹18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబడి హామీని దక్కించుకుంది. కాంచీపురం, కోయంబత్తూరు, తిరువళ్లూరు జిల్లాల్లో…

    Continue Reading

  • 6న న్యూఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న‌

    6న న్యూఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న‌

    ప్ర‌క‌టించిన సంస్థ ప్ర‌తినిధి సౌర‌వ్ దాస్ న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ). ఇది ప్ర‌స్తుతం అమెరికా వేదిక‌గా ఆన్ లైన్ వేదిక‌గా ఏర్పాటైంది. మిలియ‌న్ల కొద్దీ జ‌నం దీనిని అనుస‌రిస్తున్నారు. ఇందుకు సంబంధించి సంస్థ ప్ర‌తినిధిగా ప్ర‌ముఖ ప‌రిశోధనాత్మ‌క జ‌ర్న‌లిస్టుగా పేరు పొందిన సౌర‌వ్ దాస్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెట్టిందన్నారు.ఆన్‌లైన్‌లో పరీక్షల వివాదాల చుట్టూ మొదలైన…

    Continue Reading

  • కూట‌మి నేత‌ల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని..?

    కూట‌మి నేత‌ల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని..?

    నిప్పులు చెరిగిన శాస‌న మండ‌లి చైర్మ‌న్ హైద‌రాబాద్ : ఏపీ కూట‌మి నేత‌లు నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, నారా లోకేష్ , త‌దిత‌ర నేత‌ల తీరుప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఉండాల్సిన కూట‌మి నేత‌ల‌కు ఇక్క‌డ ఏం ప‌ని అని నిల‌దీశారు. హైద‌రాబాద్ లో కాదు ఉండాల్సింది మీరు వెళ్లాల్సింది, అమ‌రావతి మీ ప్రాంత‌మ‌ని అక్క‌డే…

    Continue Reading

  • సైకిల్ యాత్రకు తెలుగుదేశం శ్రీకారం

    సైకిల్ యాత్రకు తెలుగుదేశం శ్రీకారం

    టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అమ‌రావ‌తి : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 5వ తేదీ శుక్ర‌వారం రోజున‌ ఒక మహోత్తర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలందరూ సాధ్యమైనంత వరకు సైకిళ్లను వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర…

    Continue Reading

  • అరాచ‌క పాల‌న అంత‌మైన రోజు ఇది

    అరాచ‌క పాల‌న అంత‌మైన రోజు ఇది

    మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు ఇది అని పేర్కొన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచి పోతుంద‌న్నారు. అరాచక, విధ్వంసక పాలనకు ప్రజలు…

    Continue Reading

  • ఏపీలో సుప‌రిపాల‌న‌కు రెండేళ్లు : జ‌నార‌ర్ద‌న్ రెడ్డి

    ఏపీలో సుప‌రిపాల‌న‌కు రెండేళ్లు : జ‌నార‌ర్ద‌న్ రెడ్డి

    రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి అమ‌రావ‌తి : ఏపీ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సంక్షేమం – అభివృద్ధితో కూడిన సుపరిపాలనకు రెండేళ్లు పూర్తయింద‌ని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమ, అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోంద‌ని అన్నారు. మంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం…

    Continue Reading

  • చెర్రీ అభిమానుల‌కు పెద్ది పండుగ

    చెర్రీ అభిమానుల‌కు పెద్ది పండుగ

    అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన రామ్ చ‌ర‌ణ్ హైద‌రాబాద్ : ఉత్కంఠ‌కు తెర దించుతూ బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ పెద్ది ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ తారాగ‌ణం, స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంగా దీనిని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ఏఆర్ రెహ‌మాన్ అందించిన పాట‌లు, సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక రామ్ చ‌ర‌ణ్ తో పాటు అందాల తార‌లు జాహ్న‌వి క‌పూర్, క‌మ‌ల్ హాస‌న్ కూతురు కూడా న‌టించారు. వీరితో పాటు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports