జై శ్రీరామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?
హైదరాబాద్ : నటి అనసూయ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థలను టార్గెట్ చేశారు. మరో వివాదానికి తెర తీశారు. ప్రస్తుతం దేశంలో హిందూ సంస్థల హవా కొనసాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…
ఓటు తొలగింపుపై నిప్పులు చెరిగిన ప్రకాశ్ రాజ్
బెంగళూరు : ప్రముఖ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కేంద్ర సర్కార్ పై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాలపై భగ్గుమన్నారు. తాజాగా తన ఓటు…
విద్యుత్ సంస్థ వినూత్న ఆలోచన
హైదరాబాద్ : టీజీఎస్పీడీసీఎల్ దూకుడు పెంచింది. తాజాగా కొలువు తీరిన సీఎండీ జితేష్ పాటిల్ ఆధ్వర్యంలో సంస్థ ముందుకు వెళుతోంది. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో బాగంగా విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం ద్వారా విద్యుత్…
పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల గురించి పట్టించు కోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ ,…
కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం
అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం…
హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్
హైదరాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…
విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంలో మరో ముందడుగు
నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్కర్నూల్ సర్కిల్ పరిధిలోని పెద్దముద్దునూరు 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ (PTR) స్థానంలో 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన 8…
ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి రాజీనామా
చెన్నై : అన్నాడీఎంకే పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అప్సరా రెడ్డి. ఈ సందర్బంగా తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కు పంపించారు. ఆ లేఖలో కీలక…
ఎన్నికల సంఘం తీరుపై ప్రకాశ్ రాజ్ ఫైర్
హైదరాబాద్ : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వస్థలం కర్ణాటక అని, గత కొన్నేళ్లుగా ఓటు వేస్తూ వచ్చానని, తాను అక్కడే చదువుకున్న విషయాన్ని తెలియ…
తుమ్మలను కలిసిన కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్రతినిధులు
హైదరాబాద్ : కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణలో ఆయిల్పామ్ సాగుకు అవసరమైన నూతన తరం, అధిక నాణ్యత గల ఆయిల్పామ్ విత్తనాలను కోస్టారికా నుంచి సరఫరా చేసే అంశంపై మంత్రితో…
















