‘మావిగన్’ పేరు మార్పుపై ఎంపీ విజయ్ ధ్వజం
అమరావతి : రాజ్యసభలో కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. పేర్లతో ముడిపడి ఉండే భావోద్వేగాలను, బిల్లులోని రాజ్యాంగ విలువలను…
ఇక నెలవారీ పోలీసు పెర్ఫార్మెన్స్ రిపోర్టు
అమరావతి : శాంతి భద్రతల విషయంలో ఏపీ అత్యుత్తమ రాష్ట్రంగా ఉండాలన్నదే లక్ష్యం అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. నేర నిర్ధారణ రేటు పెరిగితే నేరాలు…
చట్టాన్ని ఉల్లంఘించే లైసెన్స్ పార్టీలకు లేదు : చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలు మనం అంతా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం మొత్తం పోలీసు వ్యవస్థపైనే మరక పడుతుందని, అందుకే జాగ్రత్తగా…
ఆగస్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు
తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…
పెట్టుబడి ప్రతిపాదనలపై సీఎం సమీక్ష
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు (SIPB) సమావేశం జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల లోని 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2.08…
భారత సైన్యంలో యువత చేరాలి : సీఎం
హైదరాబాద్ : భారత సైన్యం చేపట్టే వివిధ నియామక ప్రక్రియలలో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ , ఇతర…
ఆగస్టు 18 నుండి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 18 నుండి KBR పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. KBR పార్క్ చుట్టూ H-CITI ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు ,…
ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలి : ట్రంప్
అమెరికా : మధ్య ప్రాచ్యంలో హింస పెరుగుతుండగా ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలని ట్రంప్ కోరుతున్నారు. మరో వైపు కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. శాంతి చర్చల్లో ఇరాన్ పరిహారం కోరితే తాను కూడా పరిహారం డిమాండ్ చేస్తానని అధ్యక్షుడు…
జాతీయ స్థాయిలో గాంధీ మెడికల్ కాలేజీకి ర్యాంక్
హైదరాబాద్ : తెలంగాణలోని గాంధీ మెడికల్ కాలేజీ అరుదైన ఘనత సాధించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో IIRF ర్యాంకు సాధించింది. దీంతో గాంధీ మెడికల్ కాలేజ్ అధ్యాపక బృందం సంబరాలలో మునిగి పోయారు. ర్యాంకింగ్స్లో గాంధీ మెడికల్ కాలేజ్ జాతీయ స్థాయిలో…
మత్స్యకారులకు శాటిలైట్ ట్రాన్స్పాండర్లు : డోలా
అమరావతి : సముద్రంలో మత్స్యకారుల భద్రతను పెంచేందుకు శాటిలైట్ ట్రాన్స్పాండర్లు పంపిణీ చేసింది సర్కార్. సముద్రంలో వాతావరణ హెచ్చరికలు, SOS సేవలు , అత్యవసర సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచిత శాటిలైట్ ట్రాన్స్పాండర్లను పంపిణీ చేస్తోంది. సింగరాయకొండలో మంత్రి…
















