Category: ENTERTAINMENT
Worlddwide all types of entertainment news avilable here
-

జై భీమ్ దర్శకుడితో సూర్య, లోహర్ మూవీ
నిర్మించనున్న కేజీఎఫ్ మూవీ నిర్మాతలు చెన్నై : ‘జై భీమ్’ దర్శకుడితో సూర్య తదుపరి చిత్రాన్ని నిర్మించనున్నారు కేజీఎఫ్ చిత్రం నిర్మాతలు.భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన ‘హొంబలే ఫిల్మ్స్’ (Hombale Films), ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి చిత్రాలను అందించిన సంస్థగా పేరు పొందింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో, ప్రముఖ నటుడు సూర్య, నటి కాయదు లోహర్ , ప్రఖ్యాత దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కలయికలో ఒక భారీ చిత్రాన్ని రూపొందించనున్నట్లు హొంబలే ఫిల్మ్స్ అధికారికంగా…
-

సీఎం అయినా మారని విజయ్ వ్యక్తిత్వం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు విశాల్ చెన్నై : అగ్ర నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై ప్రశంసలు కురిపించారు స్టార్ హీరో విశాల్. మగడం సినిమా పాటల విడుదల సందర్బంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు విశాల్. సీఎం వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజయ్ తనకు 30 ఏళ్లుగా తెలుసని చెప్పారు. ఆయన కాలేజీలో మా అన్నయ్యతో కలిసి చదువుకున్నారు, అప్పటి నుంచే నేను ఆయనను కలుస్తూ వస్తున్నాను. తను…
-

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించ బడతాయి
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఖుష్బు సుందర్గోవా : తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ నటి , భారతీయ జనతా పార్టీ కీలక నాయకురాలు ఖుష్బు, నిర్మాత సుందర్ ల కూతురు అవంతిక సుందర్ ల వివాహం గోవాలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.…
-

ఖుష్బూ సుందర్ కూతురి పెళ్లికి విజయ్ డుమ్మా
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన త్రిష కృష్ణన్ గోవా : ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఖుష్బు సుందర్, సి సుందర్ ల కూతురు పెళ్లి గోవాలోని రిసార్ట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకకు కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం చలన చిత్ర పరిశ్రమలకు చెందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా…
-

రేపటి నుంచి రజనీకాంత్ ధర్మన్ షూటింగ్
ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ చెన్నై : తమిళ చలన చిత్రంలో రారాజుగా వెలుగొందుతున్నాడు తలైవా రజనీకాంత్. తను ప్రస్తుతం జైలర్ -2 సీక్వెన్స్ చిత్రంలో నటించాడు. ఇది కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పాడు. ఇందుకు సంబంధించి సినిమా పేరు కూడా ఖరారు చేశారు. రజనీకాంత్ తదుపరి తమిళ చిత్రానికి ‘ధర్మన్’ అని పేరు పెట్టారు. ఫస్ట్-లుక్ పోస్టర్ను విడుదల చేసింది…
-

చెర్రీని ప్రధాని పొగడడం ఆనందంగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన బుధవారం తన సోషల్ మడియాలోని ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన తన తన కొడుకు పట్ల చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈ సందర్బంగా ఓ పద్యాన్ని కూడా గుర్తు చేశారు. “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని…
-

నటుడు ప్రకాష్ రాజ్ కు కోర్టు బిగ్ షాక్
నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ బెంగళూరు : ప్రముఖ విలక్షణ నటుడు, ప్రజాస్వామిక వాదిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన పలు చోట్ల ఓటరు నమోదు చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ పై కేసు కూడా నమోదైంది. ఇదిలా ఉండగగా మంగళవారం అనేక చోట్ల ఓటర్ ఐడి నమోదుకు సంబంధించిన కేసులో నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు సమాచారం. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,…
-

రష్మిక, కృతి కాక్ టెయిల్ -2 కలెక్షన్స్ అదుర్స్
ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే వసూళ్ల వేట ముంబై : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, లవ్లీ బ్యూటీ కృతీ సనన్ , షాహిద్ కపూర్ కలిసి నటించిన చిత్రం కాక్ టెయిల్ -2 దుమ్ము రేపుతోంది. ఈ మూవీ ఇప్పటికే రూ. 50 కోట్లు వసూలు చేసింది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం 2026లో విడుదలైన హిందీ చిత్రాలలో ప్రారంభ వారాంతంలోనే (opening weekend) రూ. 50 కోట్ల మార్కును దాటిన అతికొద్ది…
-

నాంపల్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ
సంధ్య థియేటర్కు సంబంధించిన కేసు పై హైదరాబాద్ : హైదరాబాద్ లోని సంధ్య థియేటర్కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి 04 జూన్ 2026 తేదీన మధ్యంతర (Ad-Interim Ex Parte Injunction) ఉత్తర్వులు జారీ చేశారు .ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో,…
-

నటుడు అల్లు అర్జున్ కి కోర్టు సమన్లు జారీ
పుష్ప మూవీ రిలీజ్ ఘటన సందర్భంగా హైదరాబాద్ : దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తీసిన మూవీ పుష్ప చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్ద తీవ్ర తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆయన ఒక రోజు చంచల్ గూడ జైలులో ఉన్నారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











