జగన్ రెడ్డి కామెంట్స్ బక్వాస్ : సవిత
10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ లో శ్రీ సత్యసాయి జిల్లా : ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి ఎస్ .సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు
మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విశాఖపట్నం : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ తాము తీసుకు వచ్చి , అభివృద్ది చేసిన వైద్య కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. దీనిని తాము…
జగన్ దుష్ప్రచారం పల్లా ఆగ్రహం
అబద్దాలకు కేరాఫ్ వైసీపీ అధ్యక్షుడు అనంతపురం జిల్లా : అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ బిగ్ సక్సెస్ అయ్యిందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం…
రెండేళ్లలో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ దేవుడి దయ వల్ల, సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్ల సమృద్దిగా జలాలు ఉన్నాయని చెప్పారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి…
హైకోర్టు తీర్పు సర్కార్ కు చెంప పెట్టు : కేటీఆర్
సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు చెల్లవు హైదరాబాద్ : సోషల్ మీడియా లో పోస్టులకు సంబంధించి అక్రమ కేసులు నమోదు చేయడం చెల్లవంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. ఇది మంచి పద్దతి కాదని…
కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం యూరియా సంక్షోభం
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. సీఎం నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు యూరియా అందక ఆగమాగం…
తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందే
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక కామెంట్స్ హైదరాబాద్ : తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందేనని, గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.…
గ్రూప్ -1 పరీక్షలను తిరిగి నిర్వహించాలి : కేటీఆర్
జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. దీనిపై స్పందించారు. తనను కలిసిన అభ్యర్థులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.…
కేసీఆర్ కు అంత సీన్ లేదు : చింతా మోహన్
తెలంగాణ ఉద్యమంలో మాదిగలు కీలక పాత్ర విశాఖపట్నం జిల్లా : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలు ముఖ్య భూమిక పోషించారని అన్నారు. కేసీఆర్ పాత్ర ఏమీ లేదంటూ కొట్టి పారేశారు. అన్ని…
నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు..?
కూటమి సర్కార్ ను ప్రశ్నించిన జగన్ రెడ్డి అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడుపై ఉందన్నారు.…
















